May-01
రాష్ట్రీయం
1) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ?
జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
2) భారత వాయుసేన (IAF) మాజీ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ (హైదరాబాద్ ముద్దు బిడ్డ) హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఇద్రిస్ హసన్ లతీఫ్
1) వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారక ఉపన్యాసం ప్రతి యేటా నిర్వహించాలని నిర్ణయించిన యూనివర్సిటీ ఏది ?
జ: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
2) భారత వాయుసేన (IAF) మాజీ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ (హైదరాబాద్ ముద్దు బిడ్డ) హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఇద్రిస్ హసన్ లతీఫ్
జాతీయం
3) దేశంలో మొత్తం ఎన్ని వారసత్వ కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్తలకు దత్తతకు ఇచ్చింది ?
జ: 98 కట్టడాలు
4) భారత్ - చైనా మధ్య వివాదస్పదంగా ఉన్న డోక్లాం పరిశీలనకు వెళ్ళే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
5)ప్రతియేటా జనవరిలో నిర్వహించే ప్రవాసీ భారతతీయ దివస్ 2019ని ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: వారణాసిలో
6) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది ?
జ: 3 నెలలు
7) జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలకు సహకరించేందుకు ఏ కమెండోలను పంపాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమెండోలు
8)తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా నియమితులైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎవరు ?
జ: సుధా నారాయణ మూర్తి
3) దేశంలో మొత్తం ఎన్ని వారసత్వ కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్తలకు దత్తతకు ఇచ్చింది ?
జ: 98 కట్టడాలు
4) భారత్ - చైనా మధ్య వివాదస్పదంగా ఉన్న డోక్లాం పరిశీలనకు వెళ్ళే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
జ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
5)ప్రతియేటా జనవరిలో నిర్వహించే ప్రవాసీ భారతతీయ దివస్ 2019ని ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: వారణాసిలో
6) వేసవి సెలవుల్లో విద్యార్థులకు స్వచ్ఛ్ భారత్ ఇంటర్నషిప్ 2018 మే 1 నుంచి ప్రారంభమైంది. ఎన్ని నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది ?
జ: 3 నెలలు
7) జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలకు సహకరించేందుకు ఏ కమెండోలను పంపాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమెండోలు
8)తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా నియమితులైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎవరు ?
జ: సుధా నారాయణ మూర్తి
అంతర్జాతీయం
9) 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రపంచ హిందూ కాంగ్రెస్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: షికాగో (అమెరికా)
10) బ్రిటన్ లో ఎగువ సభను ఏమంటారు ?
జ: హౌస్ ఆఫ్ లార్డ్స్
11) బ్రిటన్ హోంమంత్రిగా నియమితులైన పాక్ సంతతి వ్యక్తి ఎవరు ?
జ: సాజిద్ జావెద్
9) 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రపంచ హిందూ కాంగ్రెస్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: షికాగో (అమెరికా)
10) బ్రిటన్ లో ఎగువ సభను ఏమంటారు ?
జ: హౌస్ ఆఫ్ లార్డ్స్
11) బ్రిటన్ హోంమంత్రిగా నియమితులైన పాక్ సంతతి వ్యక్తి ఎవరు ?
జ: సాజిద్ జావెద్

May-02
రాష్ట్రీయం
1) ఒకటి నుంచి పదో తరగతి వరకూ అన్ని విద్యాసంస్థల్లో బోధనలో తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమలు చేయకుండా మొదటిసారి ఎంత జరిమానా విధిస్తారు ?
జ: రూ.50వేలు
(నోట్: 2వసారి లక్షల, మూడోసారి - విద్యాసంస్థ గుర్తింపు రద్దు )
2) తెలంగాణలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి ( MCI) ఆమోదం తెలిపింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: సిద్ధిపేటలో
3) రాష్ట్రంలోని ఏ పోలీస్ కమిషనరేట్ లో కాగిత రహిత (పేపర్ లెస్ ) పాలనను నెల రోజుల్లోగా అమల్లోకి తేనున్నారు ?
జ: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ( సీపీ అంజనీ కుమార్ )
1) ఒకటి నుంచి పదో తరగతి వరకూ అన్ని విద్యాసంస్థల్లో బోధనలో తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమలు చేయకుండా మొదటిసారి ఎంత జరిమానా విధిస్తారు ?
జ: రూ.50వేలు
(నోట్: 2వసారి లక్షల, మూడోసారి - విద్యాసంస్థ గుర్తింపు రద్దు )
2) తెలంగాణలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలకు భారతీయ వైద్య మండలి ( MCI) ఆమోదం తెలిపింది. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: సిద్ధిపేటలో
3) రాష్ట్రంలోని ఏ పోలీస్ కమిషనరేట్ లో కాగిత రహిత (పేపర్ లెస్ ) పాలనను నెల రోజుల్లోగా అమల్లోకి తేనున్నారు ?
జ: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ( సీపీ అంజనీ కుమార్ )
జాతీయం
4) పార్లమెంటు ప్రజా పద్దుల సంఘ్యం ( PAC) కి ఛైర్మన్ గా ఎవరు నియమితుయల్యారు ?
జ: మల్లికార్జున్ ఖర్గే
(నోట్: ప్రతిపక్ష నేతకు ఈ పదవి ఇస్తారు. ఇందులో 22మంది సభ్యులుగా ఉంటారు.)
5) పార్లమెంటరీ అంచనాల సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మురళీ మనోహర్ జోషి ( బీజేపీ సీనియర్ నేత)
(నోట్: ఇందులో 30మంది సభ్యులు ఉంటారు )
6) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశాలిచ్చారు ?
జ: శాంతకుమార్ (ఇందులో 22 మంది సభ్యులు )
7) భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ( IRDAI) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుభాష్ చంద్ర కుంతియా ( మాజీ IAS అధికారి )
8) 2018 జూన్ నెల నుంచి నిరుద్యోగ భృతిని అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
9) కమ్యూనిస్టు మేథావి అశోక మిత్ర కోల్ కతాలో చనిపోయారు. ఆయన ఏ రంగంలో ప్రావీణ్యులు ?
జ: ప్రముఖ ఆర్థికవేత్త
10) భారత మహిళల జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: షోర్డ్ మారిన్
11) భారత పురుషుల జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: హరేంద్ర సింగ్
4) పార్లమెంటు ప్రజా పద్దుల సంఘ్యం ( PAC) కి ఛైర్మన్ గా ఎవరు నియమితుయల్యారు ?
జ: మల్లికార్జున్ ఖర్గే
(నోట్: ప్రతిపక్ష నేతకు ఈ పదవి ఇస్తారు. ఇందులో 22మంది సభ్యులుగా ఉంటారు.)
5) పార్లమెంటరీ అంచనాల సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మురళీ మనోహర్ జోషి ( బీజేపీ సీనియర్ నేత)
(నోట్: ఇందులో 30మంది సభ్యులు ఉంటారు )
6) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశాలిచ్చారు ?
జ: శాంతకుమార్ (ఇందులో 22 మంది సభ్యులు )
7) భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ( IRDAI) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సుభాష్ చంద్ర కుంతియా ( మాజీ IAS అధికారి )
8) 2018 జూన్ నెల నుంచి నిరుద్యోగ భృతిని అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
9) కమ్యూనిస్టు మేథావి అశోక మిత్ర కోల్ కతాలో చనిపోయారు. ఆయన ఏ రంగంలో ప్రావీణ్యులు ?
జ: ప్రముఖ ఆర్థికవేత్త
10) భారత మహిళల జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: షోర్డ్ మారిన్
11) భారత పురుషుల జట్టు కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: హరేంద్ర సింగ్
అంతర్జాతీయం
12) వింబుల్డన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఇప్పుడు ఎంత మొత్తాన్ని ఈ టోర్నీ విజేతలకు కేటాయించారు ?
జ: రూ.300 కోట్లు
13) ఫేస్ బుక్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: జాన్ కౌమ్
(నోట్: 4యేళ్ళ క్రితం వాట్సాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. )
12) వింబుల్డన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఇప్పుడు ఎంత మొత్తాన్ని ఈ టోర్నీ విజేతలకు కేటాయించారు ?
జ: రూ.300 కోట్లు
13) ఫేస్ బుక్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: జాన్ కౌమ్
(నోట్: 4యేళ్ళ క్రితం వాట్సాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. )

May-03
రాష్ట్రీయం
1) పిజ్జాలు, శాండ్ విచ్ లు లాంటివి తయారు చేసే డొమినోస్ తమ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇది ఏ దేశానికి చెందిన కంపెనీ ?
జ: అమెరికాకి
2) మానవీయ, ఆర్ట్స్, సాంఘిక శాస్త్రంలో రాష్ట్రపతి జారీ చేసే విజిటర్స్ అవార్డును అందుకున్న HCU ప్రొఫెసర్ ఎవరు ?
జ: ప్రమోద్ నాయర్
3) అలంకరణల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దేశంలో ఎన్నో స్థానం దక్కింది ?
జ: మూడో స్థానం
4) ఖనిజాల లభ్యతకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకునేందుక రిమోట్ సెన్సింగ్, GIS ల్యాబ్ ను ఇస్రో సహకారంతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: హైదరాబాద్ NMDCలో
1) పిజ్జాలు, శాండ్ విచ్ లు లాంటివి తయారు చేసే డొమినోస్ తమ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇది ఏ దేశానికి చెందిన కంపెనీ ?
జ: అమెరికాకి
2) మానవీయ, ఆర్ట్స్, సాంఘిక శాస్త్రంలో రాష్ట్రపతి జారీ చేసే విజిటర్స్ అవార్డును అందుకున్న HCU ప్రొఫెసర్ ఎవరు ?
జ: ప్రమోద్ నాయర్
3) అలంకరణల విభాగంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దేశంలో ఎన్నో స్థానం దక్కింది ?
జ: మూడో స్థానం
4) ఖనిజాల లభ్యతకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకునేందుక రిమోట్ సెన్సింగ్, GIS ల్యాబ్ ను ఇస్రో సహకారంతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: హైదరాబాద్ NMDCలో

జాతీయం
5) ఫేస్ బుక్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
6) ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీకి ఎన్నో స్థానం దక్కింది ?
జ: మూడో స్థానం
7) ఢిల్లీలో గాలిలో ప్రతి 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున ఎన్ని మైక్రో గ్రాముల ధూళి ఉంది ?
జ: 292 మైక్రో గ్రాములు
8) ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో భారత్ లో ఎన్ని ఉన్నాయి ?
జ: 14 నగరాలు
9) ప్రపంచంలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా ఏది నిలిచింది ?
జ: కాన్పూర్
(నోట్: ప్రతి ఘనపు మైక్రో మీటరులో 173 సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయి )
10) వృద్ధుల ఫించన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం ఏది ?
జ: ప్రధానమంత్రి వయ వందన్ యోజన (PMVVY)
(నోట్: ఈ పథకంలో పెట్టుబడి పరిమితి గడువును 2020 మార్చి వరకూ పొడిగించారు )
11) వయో వందన్ యోజనలో 60 యేళ్ళకు పైబడిన వృద్ధులు గరిష్టంగా పెట్టుబడి పెట్టడానికి ఉన్న పరిమితి 7.5 లక్షలను ఎంతకు పెంచారు ?
జ: రూ.15లక్షలకు
12) 11 వ్యవసాయ పథకాలను ఒకే గొడుకు కిందకి తెస్తూ హరిత విప్లవం-కృషి ఉన్నతి యోజన పథకాన్ని ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.33 వేల కోట్లు
13) ఆసియా ఛాంపియన్స్ హాకీ జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించారు ?
జ: సునీత లక్రా
14) ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరిన భారతీయ యువ షూటర్ ఎవరు ?
జ: షాజార్ రిజ్వీ
5) ఫేస్ బుక్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
6) ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీకి ఎన్నో స్థానం దక్కింది ?
జ: మూడో స్థానం
7) ఢిల్లీలో గాలిలో ప్రతి 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున ఎన్ని మైక్రో గ్రాముల ధూళి ఉంది ?
జ: 292 మైక్రో గ్రాములు
8) ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో భారత్ లో ఎన్ని ఉన్నాయి ?
జ: 14 నగరాలు
9) ప్రపంచంలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా ఏది నిలిచింది ?
జ: కాన్పూర్
(నోట్: ప్రతి ఘనపు మైక్రో మీటరులో 173 సూక్ష్మ ధూళి కణాలు ఉన్నాయి )
10) వృద్ధుల ఫించన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం ఏది ?
జ: ప్రధానమంత్రి వయ వందన్ యోజన (PMVVY)
(నోట్: ఈ పథకంలో పెట్టుబడి పరిమితి గడువును 2020 మార్చి వరకూ పొడిగించారు )
11) వయో వందన్ యోజనలో 60 యేళ్ళకు పైబడిన వృద్ధులు గరిష్టంగా పెట్టుబడి పెట్టడానికి ఉన్న పరిమితి 7.5 లక్షలను ఎంతకు పెంచారు ?
జ: రూ.15లక్షలకు
12) 11 వ్యవసాయ పథకాలను ఒకే గొడుకు కిందకి తెస్తూ హరిత విప్లవం-కృషి ఉన్నతి యోజన పథకాన్ని ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.33 వేల కోట్లు
13) ఆసియా ఛాంపియన్స్ హాకీ జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించారు ?
జ: సునీత లక్రా
14) ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరిన భారతీయ యువ షూటర్ ఎవరు ?
జ: షాజార్ రిజ్వీ
అంతర్జాతీయం
15) ఫేస్ బుక్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రెండో స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
16) అంగారకుడిపై శోధించేందుకు రోబో శాస్త్రవేత్తను పంపించాలని నిర్ణయించిన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏది ?
జ: నాసా
15) ఫేస్ బుక్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రెండో స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
16) అంగారకుడిపై శోధించేందుకు రోబో శాస్త్రవేత్తను పంపించాలని నిర్ణయించిన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏది ?
జ: నాసా
May-04
రాష్ట్రీయం
1) పౌరసరఫరాల శాక కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: అకున్ సబర్వాల్
2) దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ( CISF) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: సి.వి. ఆనంద్
3) 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఎక్కడ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని టీఎస్ జెన్ కో నిర్ణయించింది ?
జ: కొత్తగూడెంలో
1) పౌరసరఫరాల శాక కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: అకున్ సబర్వాల్
2) దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ( CISF) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: సి.వి. ఆనంద్
3) 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా ఎక్కడ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని టీఎస్ జెన్ కో నిర్ణయించింది ?
జ: కొత్తగూడెంలో

జాతీయం
4) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు ?
జ: వినోద్ ఖన్నా
5) నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: మరాఠీ సినీ ఢప్పా నిర్మాత సమతి పొపట్ లాల్ షా
6) భవిష్యత్తులో ల్యాప్ టాప్ సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఇస్రో అధ్యక్షులు ఎవరు?
జ: డాక్టర్ కె.శివన్
7) భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్యసదస్సు మొదటిసారిగా ఎక్కడ జరుగుతోంది ?
జ: జోహెన్స్ బర్గ్
8) దేశంలోనే మొదటిసారిగా భూమి యాజమాన్య పత్రాలను డిజిటల్ సంతకాలతో అందిస్తున్న రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర
9) భారత్ - చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఏ బోర్డర్ పోస్టు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించారు ?
జ: నాథు లా
10) 244 జిల్లాలతో బేటీ బచావో బేటీ పడావో సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఢిల్లీలో నిర్వహిస్తోంది ?
జ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ
11) మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: జగదీష్ ముఖి (ప్రస్తుతం అసోం గవర్నర్ గా ఉన్నారు )
12) బార్కానా వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
4) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు ?
జ: వినోద్ ఖన్నా
5) నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: మరాఠీ సినీ ఢప్పా నిర్మాత సమతి పొపట్ లాల్ షా
6) భవిష్యత్తులో ల్యాప్ టాప్ సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం ఇస్రో అధ్యక్షులు ఎవరు?
జ: డాక్టర్ కె.శివన్
7) భారత్ - దక్షిణాఫ్రికా వాణిజ్యసదస్సు మొదటిసారిగా ఎక్కడ జరుగుతోంది ?
జ: జోహెన్స్ బర్గ్
8) దేశంలోనే మొదటిసారిగా భూమి యాజమాన్య పత్రాలను డిజిటల్ సంతకాలతో అందిస్తున్న రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర
9) భారత్ - చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఏ బోర్డర్ పోస్టు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించారు ?
జ: నాథు లా
10) 244 జిల్లాలతో బేటీ బచావో బేటీ పడావో సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఢిల్లీలో నిర్వహిస్తోంది ?
జ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ
11) మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: జగదీష్ ముఖి (ప్రస్తుతం అసోం గవర్నర్ గా ఉన్నారు )
12) బార్కానా వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
అంతర్జాతీయం
13) ఫేస్ బుక్, ట్విట్టర్ కస్టమర్ల డేటా లీకేజీ కేసులో సంచలనం కలిగించిన లండన్ కు చెందిన కంపెనీ మూత పడింది. దాని పేరేంటి ?
జ: కేంబ్రిడ్జ్ అనలిటికా
14) ఇతర దేశాల్లోనూ భారత్ తరహా ఆధార్ విధానాన్ని అమలు చేయడానికి ప్రపంచబ్యాంకుకు నిధులు అందించేందుకు ముందుకొచ్చిన సంస్థ ఏది ?
జ: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
15) ఆస్ట్రేలియా cricket కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిన్ లాంగర్
16) 2018 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం యొక్క థీమ్ ఏంటి ?
జ: Keeping Power in Check: Media, Justice and The Rule of Law
13) ఫేస్ బుక్, ట్విట్టర్ కస్టమర్ల డేటా లీకేజీ కేసులో సంచలనం కలిగించిన లండన్ కు చెందిన కంపెనీ మూత పడింది. దాని పేరేంటి ?
జ: కేంబ్రిడ్జ్ అనలిటికా
14) ఇతర దేశాల్లోనూ భారత్ తరహా ఆధార్ విధానాన్ని అమలు చేయడానికి ప్రపంచబ్యాంకుకు నిధులు అందించేందుకు ముందుకొచ్చిన సంస్థ ఏది ?
జ: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
15) ఆస్ట్రేలియా cricket కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిన్ లాంగర్
16) 2018 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం యొక్క థీమ్ ఏంటి ?
జ: Keeping Power in Check: Media, Justice and The Rule of Law
May-05
రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ?
జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి
2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ?
జ: రూ.కోటి తో
3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ?
జ: దున్న ఇద్దాసు
4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: దిలీప్ కుమార్
1) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం 2018 మే 10 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభిస్తారు ?
జ: కరీంనగర్ జిల్లా శాలపల్లి
2) బాలల న్యాయ చట్టం - 2015 అమల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ చిన్నారుల సంరక్షణకు బాలల న్యాయ నిధిని ఎంత మొత్తంతో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది ?
జ: రూ.కోటి తో
3) తెలంగాణ తొలి దళిత కవి మాదిగ మహాయోగిపై తెలంగాణ వికాస సమితి రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఆ రచయిత పేరేంటి ?
జ: దున్న ఇద్దాసు
4) NTPC దక్షిణ ప్రాంత ED గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: దిలీప్ కుమార్

జాతీయం
5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ?
జ: లాటిన్ అమెరికా దేశాల్లో
6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఐబీఎం సంస్థ
(నోట్: అభివృద్ధిలో వెనుకబడిన మొత్తం 115 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకను పెంచేందుకు ఉద్దేశించింది ఈ ప్రాజెక్టు. )
7) దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను పర్యవేక్షించేందుకు UGC, AICTE, NCTE లను విలీనం చేస్తూ ఏ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ అండ్ రెగ్యులేషన్ అథారిటీ - హీరా
8) ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ సమయాన్ని రాతరి 11.55 నిమిషాల వరకూ పొడిగించేందుకు ఎక్స్చేంజీలకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ టైమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: అక్టోబర్ 1 నుంచి
9) వచ్చే దశాబ్దంలో వేగవంతమైన వృద్ధిని సాధించే ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. భారత్ లో వృద్ధి శాతం ఎంత ఉండొచ్చని అంచనా వేసింది ?
జ: 7.9శాతం
10) దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ CEO ఎవరు ?
జ: సలీల్ పరేఖ్
11) గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన ఏ వెయిట్ లిఫ్టర్ పై క్రమశిక్షణారాహిత్యం కింద భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది ?
జ: పూనమ్ యాదవ్
5) వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలి విదేశీ పర్యటన కోసం వారం రోజుల పాటు ఏ దేశాలకు వెళ్తున్నారు ?
జ: లాటిన్ అమెరికా దేశాల్లో
6) దేశంలో మొదటిసారిగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కృత్రిమ మేథస్సును వినియోగించే దిశగా నీతి ఆయోగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఐబీఎం సంస్థ
(నోట్: అభివృద్ధిలో వెనుకబడిన మొత్తం 115 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకను పెంచేందుకు ఉద్దేశించింది ఈ ప్రాజెక్టు. )
7) దేశవ్యాప్తంగా ఉన్నతవిద్యను పర్యవేక్షించేందుకు UGC, AICTE, NCTE లను విలీనం చేస్తూ ఏ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ అండ్ రెగ్యులేషన్ అథారిటీ - హీరా
8) ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ సమయాన్ని రాతరి 11.55 నిమిషాల వరకూ పొడిగించేందుకు ఎక్స్చేంజీలకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ టైమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: అక్టోబర్ 1 నుంచి
9) వచ్చే దశాబ్దంలో వేగవంతమైన వృద్ధిని సాధించే ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ అగ్ర స్థానంలో ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. భారత్ లో వృద్ధి శాతం ఎంత ఉండొచ్చని అంచనా వేసింది ?
జ: 7.9శాతం
10) దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ CEO ఎవరు ?
జ: సలీల్ పరేఖ్
11) గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన ఏ వెయిట్ లిఫ్టర్ పై క్రమశిక్షణారాహిత్యం కింద భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది ?
జ: పూనమ్ యాదవ్
అంతర్జాతీయం
12) నోబెల్ పురస్కార కమిటీ సభ్యుల్లో ఒకరు లైంగిక నేరాల్లో నిందితుడిగా ఉండటంతో ఏ విభాగంలో పురస్కారాలను ఈ ఏడాది ఇవ్వడం లేదని స్వీడిష్ కమిటీ ప్రకటించింది ?
జ: సాహిత్య పురస్కారం
13) భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని హవాయ్ లోని మౌనా లోవా అబ్జర్వేటరీ సంస్థ చెబుతోంది. ఏప్రిల్ మొత్తం గాల్లో CO2 సరాసరి పరిమాణం ఎంతగా నమోదైంది ?
జ: 410 PPM ( పార్ట్స్ పర్ మిలియన్ )
May-06
12) నోబెల్ పురస్కార కమిటీ సభ్యుల్లో ఒకరు లైంగిక నేరాల్లో నిందితుడిగా ఉండటంతో ఏ విభాగంలో పురస్కారాలను ఈ ఏడాది ఇవ్వడం లేదని స్వీడిష్ కమిటీ ప్రకటించింది ?
జ: సాహిత్య పురస్కారం
13) భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని హవాయ్ లోని మౌనా లోవా అబ్జర్వేటరీ సంస్థ చెబుతోంది. ఏప్రిల్ మొత్తం గాల్లో CO2 సరాసరి పరిమాణం ఎంతగా నమోదైంది ?
జ: 410 PPM ( పార్ట్స్ పర్ మిలియన్ )
May-06

రాష్ట్రీయం
1) 5 మే 2018 నాడు రూ.1,523 కోట్ల రోడ్లు, ఫ్లై ఓవర్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ లో శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
2) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ సంస్థ ద్వారా రూ.17వేల కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( TSWIC)
1) 5 మే 2018 నాడు రూ.1,523 కోట్ల రోడ్లు, ఫ్లై ఓవర్స్ ప్రాజెక్టుకు హైదరాబాద్ లో శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
2) సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ సంస్థ ద్వారా రూ.17వేల కోట్లు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( TSWIC)
జాతీయం
3) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ?
జ: స్వయం
4) నమామీ గంగ కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఏ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించారు ?
జ: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ
5) విద్యకు సంబంధించిన కంటెంట్ తయారు చేసేందుకు భారత్ లోని ఉపాధ్యాయులకు గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంత మొత్తం గ్రాంట్ ప్రకటించింది ?
జ: 3.0 మిలియన్ డాలర్లు (రూ.20కోట్లు)
6) ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఢిల్లీలో ఉంది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎవరు ?
జ: డాక్టర్ వి.పి.జాయ్
7) వైద్యరత్నం ఆయుర్వేద మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కేరళ
8) సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: మహారాష్ట్రలో
9) వింద్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మధ్యప్రదేశ్ (సింగ్రౌలీ జిల్లాలో ఉంది 4760 MW విద్యుత్ తయారవుతుంది )
10) ఇటీవల మరణించిన గాంధీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు కేయూర్ భూషణ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: ఛత్తీస్ గఢ్
11) గో టు విలేజ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ?
జ: మణిపూర్ ( ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ )
12) దేశంలో నడుస్తున్న విమానాశ్రయాల్లో 100వది, సిక్కిం రాష్ట్రంలో మొదటి ఎయిర్ పోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: పాక్యాంగ్
13) మలయాళ సాహిత్యంలో చేసిన సేవలకు గాను ONV లిటరేచర్ ప్రైజ్ గెలుచుకున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు ?
జ: ఎం.టి. వాసుదేవన్
14) WBC ఆసియా బాక్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ బాక్సర్ కి దక్కింది ?
జ: నీరజ్ గోయత్
3) 75 National Resource Centres కి చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను ఒకే గూటి కిందకి తెస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ ను ప్రారంభించింది ?
జ: స్వయం
4) నమామీ గంగ కార్యక్రమాన్ని పటిష్టం చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఏ టెక్నాలజీ వాడుకోవాలని నిర్ణయించారు ?
జ: జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నాలజీ
5) విద్యకు సంబంధించిన కంటెంట్ తయారు చేసేందుకు భారత్ లోని ఉపాధ్యాయులకు గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంత మొత్తం గ్రాంట్ ప్రకటించింది ?
జ: 3.0 మిలియన్ డాలర్లు (రూ.20కోట్లు)
6) ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఢిల్లీలో ఉంది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎవరు ?
జ: డాక్టర్ వి.పి.జాయ్
7) వైద్యరత్నం ఆయుర్వేద మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కేరళ
8) సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: మహారాష్ట్రలో
9) వింద్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మధ్యప్రదేశ్ (సింగ్రౌలీ జిల్లాలో ఉంది 4760 MW విద్యుత్ తయారవుతుంది )
10) ఇటీవల మరణించిన గాంధీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు కేయూర్ భూషణ్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: ఛత్తీస్ గఢ్
11) గో టు విలేజ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ?
జ: మణిపూర్ ( ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ )
12) దేశంలో నడుస్తున్న విమానాశ్రయాల్లో 100వది, సిక్కిం రాష్ట్రంలో మొదటి ఎయిర్ పోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: పాక్యాంగ్
13) మలయాళ సాహిత్యంలో చేసిన సేవలకు గాను ONV లిటరేచర్ ప్రైజ్ గెలుచుకున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు ?
జ: ఎం.టి. వాసుదేవన్
14) WBC ఆసియా బాక్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ బాక్సర్ కి దక్కింది ?
జ: నీరజ్ గోయత్
అంతర్జాతీయం
15) అంగారకుడిపై దిగి గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరేంటి ?
జ: ఇన్ సైట్
16) అమెరికాలోని హవాయ్ దీవుల్లో ఓ అగ్నిపర్వతం పేలి లావా ప్రవహిస్తోంది. దాని పేరేంటి ?
జ: కిలావుయే
17) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. దానికి CEO ఎవరు ?
జ: దుబాయ్ (UAE) - CEO - డేవిడ్ రిచర్డ్స్ సన్
18) న్యూయార్క్ సిటీలో ఇంటిరిమ్ జడ్జిగా నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు ?
జ: దీపా అంబేకర్
19) ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ప్రకటించిన ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి దక్కింది ?
జ: మహమ్మద్ సలాహ్
May-0715) అంగారకుడిపై దిగి గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరేంటి ?
జ: ఇన్ సైట్
16) అమెరికాలోని హవాయ్ దీవుల్లో ఓ అగ్నిపర్వతం పేలి లావా ప్రవహిస్తోంది. దాని పేరేంటి ?
జ: కిలావుయే
17) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. దానికి CEO ఎవరు ?
జ: దుబాయ్ (UAE) - CEO - డేవిడ్ రిచర్డ్స్ సన్
18) న్యూయార్క్ సిటీలో ఇంటిరిమ్ జడ్జిగా నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు ?
జ: దీపా అంబేకర్
19) ఫుట్బాల్ రైటర్స్ అసోసియేషన్ ప్రకటించిన ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి దక్కింది ?
జ: మహమ్మద్ సలాహ్
రాష్ట్రీయం
1) తెలంగాణ జల కవితోత్సవం పేరుతో 546 మంది కవులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ?
జ: వనపర్తి
2) రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న వెబ్ సైట్ ను తెలుగులో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ?
జ: ధరణి
3) చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానం చేసేందుకు జలవిమానాలను వాణిజ్య సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ఎక్కడ వీటిని ఉపయోగించనున్నారు ?
జ: నాగార్జున సాగర్ లో
4) అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొఫెసర్ నిర్మల
5) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో
1) తెలంగాణ జల కవితోత్సవం పేరుతో 546 మంది కవులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఎక్కడ జరిగింది ?
జ: వనపర్తి
2) రాష్ట్రంలో భూరికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న వెబ్ సైట్ ను తెలుగులో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని పేరేంటి ?
జ: ధరణి
3) చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానం చేసేందుకు జలవిమానాలను వాణిజ్య సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో ఎక్కడ వీటిని ఉపయోగించనున్నారు ?
జ: నాగార్జున సాగర్ లో
4) అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొఫెసర్ నిర్మల
5) కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి విగ్రహం, శివలింగం, నాగకన్య, కుమారస్వామి విగ్రహాలతో పాటు ఆనాటి శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: నల్లొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో
జాతీయం
6) విదేశాల్లోని భారతీయ పిల్లలకు అండగా ఉండటం, తల్లిదండ్రులు వివాదాల్లో చిక్కుకొని ఉంటే తగిన న్యాయం చేసేందుకు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
జ: రాజేష్ బిందాల్ కమిటీ
(నోట్: 2017లో ఈ కమిటీని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. ఇంటర్ కంట్రీ పేరంటల్ ఛైల్డ్ రిమూవల్ డిస్ప్యూట్స్ రెసెల్యూషన్ అథారిటీ పేరుతో కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేసింది )
7) 2017-18 సంవత్సరానికి ఉద్యోగలు భవిష్యనిధి (PF) మొత్తాలపై ఎంత శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మికశాఖ నిర్ణయించింది ?
జ: 8.55 శాతం
8) 15వ ఆర్థిక సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను వ్యతిరేకించే 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: వెలగపూడి
9) నేలపై సునామీ అలల విధ్వంసాన్ని అంచనా వేసే సరికొత్త హెచ్చరికల వ్యవస్థను ఢిల్లీ లోని సముద్ర సంబంధిత సమాచార సేవల జాతీయ కేంద్రం ( ఇన్ కాయిస్) అభివృద్ధి చేసింది. దానికి ఏమని పేరు పెట్టారు ?
జ: భారత సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
10) ఢిల్లీలోని ఇన్ కాయిస్ డైరక్టర్ ఎవరు ?
జ: SSC షెనాయ్
11) పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాలపై కొత్తగా సంధి పేరుతో కోర్సును ప్రారంభించిన ఐఐటీ ఏది ?
జ: ఐఐటీ -ఖరగ్పుర్
12) కొలంబోలో జరిగిన దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 11 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: భారత్
(నోట్: 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలు. శ్రీలంక రెండో స్థానంలో ఉంది)
May-08

6) విదేశాల్లోని భారతీయ పిల్లలకు అండగా ఉండటం, తల్లిదండ్రులు వివాదాల్లో చిక్కుకొని ఉంటే తగిన న్యాయం చేసేందుకు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
జ: రాజేష్ బిందాల్ కమిటీ
(నోట్: 2017లో ఈ కమిటీని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. ఇంటర్ కంట్రీ పేరంటల్ ఛైల్డ్ రిమూవల్ డిస్ప్యూట్స్ రెసెల్యూషన్ అథారిటీ పేరుతో కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేసింది )
7) 2017-18 సంవత్సరానికి ఉద్యోగలు భవిష్యనిధి (PF) మొత్తాలపై ఎంత శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మికశాఖ నిర్ణయించింది ?
జ: 8.55 శాతం
8) 15వ ఆర్థిక సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను వ్యతిరేకించే 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: వెలగపూడి
9) నేలపై సునామీ అలల విధ్వంసాన్ని అంచనా వేసే సరికొత్త హెచ్చరికల వ్యవస్థను ఢిల్లీ లోని సముద్ర సంబంధిత సమాచార సేవల జాతీయ కేంద్రం ( ఇన్ కాయిస్) అభివృద్ధి చేసింది. దానికి ఏమని పేరు పెట్టారు ?
జ: భారత సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
10) ఢిల్లీలోని ఇన్ కాయిస్ డైరక్టర్ ఎవరు ?
జ: SSC షెనాయ్
11) పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాలపై కొత్తగా సంధి పేరుతో కోర్సును ప్రారంభించిన ఐఐటీ ఏది ?
జ: ఐఐటీ -ఖరగ్పుర్
12) కొలంబోలో జరిగిన దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 11 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: భారత్
(నోట్: 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలు. శ్రీలంక రెండో స్థానంలో ఉంది)
May-08
రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఎన్ని కొత్త పురపాలికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 68
2) రాష్ట్రంలో కొత్తగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: బీబీనగర్
3) జాతీయ స్థాయిలో నైటింగేల్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: బ్యాగరి విజయలక్ష్మి ( సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ANM గా పనిచేస్తున్నారు )
4) హనుమాన్ పెద్దజయంతి నిర్వహణ కోసం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొండగట్టు ఏ జిల్లాలో ఉంది ?
జ: జగిత్యాల జిల్లా
1) రాష్ట్రంలో ఎన్ని కొత్త పురపాలికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 68
2) రాష్ట్రంలో కొత్తగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: బీబీనగర్
3) జాతీయ స్థాయిలో నైటింగేల్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: బ్యాగరి విజయలక్ష్మి ( సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ANM గా పనిచేస్తున్నారు )
4) హనుమాన్ పెద్దజయంతి నిర్వహణ కోసం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొండగట్టు ఏ జిల్లాలో ఉంది ?
జ: జగిత్యాల జిల్లా

జాతీయం
5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రాజ్యసభ ఛైర్మన్ కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పరిశీలించే ధర్మాసనానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: జస్టిస్ ఎ.కె.సిక్రీ
6) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్వాటెమాలా దేశంలో పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: జిమ్మీ మోరేల్స్
(నోట్: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి తొలి పర్యటన గ్వాటెమాలా దేశంనకు వెళ్లారు. )
7) నావిగేషన్ ఉపగ్రహాల్లో ఉపయోగించే అణు గడియారాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసింది ఇస్రో. దీనికి ఏ సంస్థ శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు ?
జ: అహ్మదాబాద్ కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాస్త్రవేత్తలు
8) 14యేళ్ళ పాటు సైన్యంలో విధులు నిర్వహించిన మహిళలు తప్పనిసరిగా పదవీ విరమణ చేయకుండా దీర్ఘకాలం కొనసాగిచేందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు ?
జ: శాశ్వత కమిషన్
5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రాజ్యసభ ఛైర్మన్ కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పరిశీలించే ధర్మాసనానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: జస్టిస్ ఎ.కె.సిక్రీ
6) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్వాటెమాలా దేశంలో పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: జిమ్మీ మోరేల్స్
(నోట్: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి తొలి పర్యటన గ్వాటెమాలా దేశంనకు వెళ్లారు. )
7) నావిగేషన్ ఉపగ్రహాల్లో ఉపయోగించే అణు గడియారాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసింది ఇస్రో. దీనికి ఏ సంస్థ శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు ?
జ: అహ్మదాబాద్ కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాస్త్రవేత్తలు
8) 14యేళ్ళ పాటు సైన్యంలో విధులు నిర్వహించిన మహిళలు తప్పనిసరిగా పదవీ విరమణ చేయకుండా దీర్ఘకాలం కొనసాగిచేందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు ?
జ: శాశ్వత కమిషన్
అంతర్జాతీయం
9) రష్యా అధ్యక్షుడిగా మరో ఆరేళ్ళ పాటు 2024 వరకూ ఎవరు కొనసాగనున్నారు ?
జ: వ్లాదిమిర్ పుతిన్ ( ఇదో నాలుగోసారి )
9) రష్యా అధ్యక్షుడిగా మరో ఆరేళ్ళ పాటు 2024 వరకూ ఎవరు కొనసాగనున్నారు ?
జ: వ్లాదిమిర్ పుతిన్ ( ఇదో నాలుగోసారి )
May-09
రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తొలి పంట సాయం అందుకుంటున్న గ్రామం ఏది ?
జ: ధర్మరాజు పల్లె ( హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా )
2) హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో
3) పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ - 2018 హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇందులో హాజరవడానికి రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ?
జ: కేటీఆర్
(నోట్: 2018 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకూ 4 రోజుల పాటు HICC లో జరగనుంది )
1) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తొలి పంట సాయం అందుకుంటున్న గ్రామం ఏది ?
జ: ధర్మరాజు పల్లె ( హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా )
2) హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: గుండ్లపోచంపల్లి అపారెల్ పార్కులో
3) పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ - 2018 హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇందులో హాజరవడానికి రాష్ట్రానికి చెందిన ఏ మంత్రికి ఆహ్వానం అందింది ?
జ: కేటీఆర్
(నోట్: 2018 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకూ 4 రోజుల పాటు HICC లో జరగనుంది )

జాతీయం
4) రైల్వేల్లో మహిళా భద్రతకు ఉద్దేశించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది ?
జ: 182
5) 2018 లో భారత్ వృద్ధి ఎంత శాతం ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది ?
జ: 7.4శాతం
6) వేసవి సెలవుల్లో ఎన్ని గంటలు స్వచ్ఛ భారత్ పనులు చేస్తే (ఇంటర్న్ షిప్ ) కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్స్ ఇవ్వనుంది ?
జ: 100 గంటలు
7) దేశంలోని అన్ని విమానాశ్రయాలను ఏ భద్రతాదళం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( CISF)
4) రైల్వేల్లో మహిళా భద్రతకు ఉద్దేశించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది ?
జ: 182
5) 2018 లో భారత్ వృద్ధి ఎంత శాతం ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది ?
జ: 7.4శాతం
6) వేసవి సెలవుల్లో ఎన్ని గంటలు స్వచ్ఛ భారత్ పనులు చేస్తే (ఇంటర్న్ షిప్ ) కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్స్ ఇవ్వనుంది ?
జ: 100 గంటలు
7) దేశంలోని అన్ని విమానాశ్రయాలను ఏ భద్రతాదళం పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( CISF)
అంతర్జాతీయం
8) ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది ?
జ: 2015లో
(నోట్: దీన్ని ఉమ్మడీ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పేరుతో 6 దేశాల చర్చల బృందంతో ఇరాన్ లోని వియన్నాలో కుదిరింది )
9) మహిళలు వాహనాలు నడపొద్దంటూ 10యేళ్ళపాటు కొనసాగిన నిషేధాన్ని తొలగించిన అరబ్ కంట్రీ ఏది ?
జ: సౌదీ అరేబియా
10) గతంలో ఎప్పుడూ కనిపించని వందకు పైగా కొత్త జాతుల జీవులను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు ;
జ: బెర్మడా తీరంలోని మహా సముద్ర ప్రాంతంలో
11) దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణల ప్రోత్సాహానికి రూ.167.5 కోట్లతో AI for Accessibility కార్యక్రమాన్ని చేపట్టిన ఐటీ దిగ్గజం ఏది ?
జ: మైక్రో సాఫ్ట్
12) ఆర్మేనియా దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: నికోల్ షాప్నియాన్
8) ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది ?
జ: 2015లో
(నోట్: దీన్ని ఉమ్మడీ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పేరుతో 6 దేశాల చర్చల బృందంతో ఇరాన్ లోని వియన్నాలో కుదిరింది )
9) మహిళలు వాహనాలు నడపొద్దంటూ 10యేళ్ళపాటు కొనసాగిన నిషేధాన్ని తొలగించిన అరబ్ కంట్రీ ఏది ?
జ: సౌదీ అరేబియా
10) గతంలో ఎప్పుడూ కనిపించని వందకు పైగా కొత్త జాతుల జీవులను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు ;
జ: బెర్మడా తీరంలోని మహా సముద్ర ప్రాంతంలో
11) దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణల ప్రోత్సాహానికి రూ.167.5 కోట్లతో AI for Accessibility కార్యక్రమాన్ని చేపట్టిన ఐటీ దిగ్గజం ఏది ?
జ: మైక్రో సాఫ్ట్
12) ఆర్మేనియా దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: నికోల్ షాప్నియాన్
May-10
రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఎంత మొత్తం నీటి తీరువా బకాయిలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ?
జ: రూ.800 కోట్లు
2) ప్రపంచంలోనే మొదటిసారిగా గర్భస్థ శిశువు గుండె సవ్వడి వినే పరికరాన్ని హైదరాబాద్ యువకులు పవన్ కుమార్, సాద్ మహ్మద్ లు రూపొందించారు. దాని పేరేంటి ?
జ: సునో
1) రాష్ట్రంలో ఎంత మొత్తం నీటి తీరువా బకాయిలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ?
జ: రూ.800 కోట్లు
2) ప్రపంచంలోనే మొదటిసారిగా గర్భస్థ శిశువు గుండె సవ్వడి వినే పరికరాన్ని హైదరాబాద్ యువకులు పవన్ కుమార్, సాద్ మహ్మద్ లు రూపొందించారు. దాని పేరేంటి ?
జ: సునో
జాతీయం
3) ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నో ర్యాంకు వచ్చింది ?
జ: 9వ ర్యాంకు
4) రాజ్యాంగంలోని 280(4) అధికరణం ప్రకారం ఆర్థిక సంఘం విధి విధానాలను సవరించే అధికారం ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతికి
5) ఆర్థిక సంఘానికి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది ?
జ: ఆరుగురు సభ్యులు
6) రాజస్థాన్ లో భారత సైన్యం నెల రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించిన సైనిక విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు ?
జ: విజయ్ ప్రహార్
7) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) ఎండీ, CEO ఎవరు ?
జ: దిలీప్ ఆస్బే
8) ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని IMF అంచనా వేసింది ?
జ: 7.4 శాతం ( వచ్చే ఏడాది 7.8శాతం )
3) ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నో ర్యాంకు వచ్చింది ?
జ: 9వ ర్యాంకు
4) రాజ్యాంగంలోని 280(4) అధికరణం ప్రకారం ఆర్థిక సంఘం విధి విధానాలను సవరించే అధికారం ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతికి
5) ఆర్థిక సంఘానికి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది ?
జ: ఆరుగురు సభ్యులు
6) రాజస్థాన్ లో భారత సైన్యం నెల రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించిన సైనిక విన్యాసాలకు ఏమని పేరు పెట్టారు ?
జ: విజయ్ ప్రహార్
7) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) ఎండీ, CEO ఎవరు ?
జ: దిలీప్ ఆస్బే
8) ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని IMF అంచనా వేసింది ?
జ: 7.4 శాతం ( వచ్చే ఏడాది 7.8శాతం )
అంతర్జాతీయం
9) ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో అగ్రస్థానం ఎవరికి దక్కింది ?
జ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
(నోట్: ప్రపంచ గతిని మార్చి 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్ జాబితాను ప్రకటించింది )
10) హోటల్స్ బుకింగ్ లాంటి సాధారణ అవసరాలను నెరవేర్చేందుకు కృత్రిమ మేథతో పనిచేసే అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చిన ఇంటర్నెట్ దిగ్గజం ఏది ?
జ: గూగుల్ ( గూగుల్ అసిస్టెంట్ పేరుతో )
May-11
May-12
9) ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో అగ్రస్థానం ఎవరికి దక్కింది ?
జ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
(నోట్: ప్రపంచ గతిని మార్చి 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్ జాబితాను ప్రకటించింది )
10) హోటల్స్ బుకింగ్ లాంటి సాధారణ అవసరాలను నెరవేర్చేందుకు కృత్రిమ మేథతో పనిచేసే అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చిన ఇంటర్నెట్ దిగ్గజం ఏది ?
జ: గూగుల్ ( గూగుల్ అసిస్టెంట్ పేరుతో )
May-11
రాష్ట్రీయం
1) కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి -ఇందిరా నగర్ లో
2) ప్రపంచంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆవిష్కరించారు ?
జ: హైదరాబాద్ లోని NTR స్టేడియంలో
1) కొత్త పాసు పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి -ఇందిరా నగర్ లో
2) ప్రపంచంలో అతి పెద్ద జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆవిష్కరించారు ?
జ: హైదరాబాద్ లోని NTR స్టేడియంలో

జాతీయం
3) రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ వెళ్ళారు. ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని ఎవరు ?
జ: అధ్యక్షురాలు - విద్యాదేవీ భండారీ, ప్రధాని - కె.పి.ఓలి
4) 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ సంస్థలో 77శాతం వాటాను ఏ సంస్థ కొనుగోలు చేస్తోంది ?
జ: వాల్ మార్ట్
5) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
6) ఏ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం అమలుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: ఢిల్లీ
7) 2019 జూన్ వరకూ ఏడాది పాటు ఏ కేబినెట్ సెక్రటరీ పదవిని పొడిగించారు ?
జ: ప్రదీప్ కుమార్ సిన్హా
8) MSME ని విస్తరించండి ?
జ: Micro, Small and Medium Enterprises
9) NSIC ని విస్తరించండి ?
జ: National Small Industries Corporation Limited
10) PNG ని విస్తరించండి ?
జ: Piped Natural Gas
11) థోల్ లేక్ అనేది ఏ రాష్ట్ర భవనం ?
జ: గుజరాత్
12) బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: కర్ణాటక
13) ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) ఛైర్మన్ ఎవరు ?
జ: ఆర్. ఎస్ శర్మ
3) రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ వెళ్ళారు. ప్రస్తుతం నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని ఎవరు ?
జ: అధ్యక్షురాలు - విద్యాదేవీ భండారీ, ప్రధాని - కె.పి.ఓలి
4) 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ సంస్థలో 77శాతం వాటాను ఏ సంస్థ కొనుగోలు చేస్తోంది ?
జ: వాల్ మార్ట్
5) గిరిజన ప్రాంత జిల్లాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను స్థాపించాలని ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?
జ: కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
6) ఏ రాష్ట్రంలో కనీస వేతనాలు చట్టం అమలుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: ఢిల్లీ
7) 2019 జూన్ వరకూ ఏడాది పాటు ఏ కేబినెట్ సెక్రటరీ పదవిని పొడిగించారు ?
జ: ప్రదీప్ కుమార్ సిన్హా
8) MSME ని విస్తరించండి ?
జ: Micro, Small and Medium Enterprises
9) NSIC ని విస్తరించండి ?
జ: National Small Industries Corporation Limited
10) PNG ని విస్తరించండి ?
జ: Piped Natural Gas
11) థోల్ లేక్ అనేది ఏ రాష్ట్ర భవనం ?
జ: గుజరాత్
12) బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: కర్ణాటక
13) ఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) ఛైర్మన్ ఎవరు ?
జ: ఆర్. ఎస్ శర్మ
అంతర్జాతీయం
14) ప్రపంచం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ మధ్య చారిత్రాత్మక భేటీ ఎప్పుడు ఎక్కడ జరగనుంది ?
జ: జూన్ 12న సింగపూర్ లో
15) మలేసియా ఎన్నికల్లో గెలిచిన ఎవరు మళ్ళీ ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు ?
జ: మహాథిర్ మహమ్మద్
16) ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడిగా ఎవరు నిలిచారు ?
జ: మహాథిర్ మహమ్మద్ ( 92 యేళ్ళ వయసులో )
17) స్విట్జర్లాండ్ లో ప్రాణాంతక రసాయనాన్ని ఎక్కించుకొని స్విట్జర్లాండ్ లో ఆత్మహత్య చేసుకున్న 104యేళ్ళ శాస్త్రవేత్త ఎవరు ?
జ: డేవిడ్ గూడాల్
18) 2018 వరల్డ్ రోబో కాన్ఫరెన్స్ ఆగస్ట్ 15 నుంచి 19 వరకూ ఎక్కడ జరగనుంది ?
జ: బీజింగ్
19) 2018 మే 8న కోస్టా రీకాకి అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: కార్లోస్ అల్వరాడో
20) ప్రపంచ అథ్లెటిక్స్ డే 2018 ని ఎప్పుడు నిర్వహించారు ?
జ: మే 7
21) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( NASA) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: వాషింగ్టన్ డి.సి. (అమెరికా ) అడ్మినిస్ట్రేటర్ - జిమ్ బ్రిడెన్ స్టీన్
22) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? ప్రస్తుత మేనేజింగ్ డైరక్టర్ ఎవరు ?
జ: వాషింగ్టన్ డీ.సి. - ఎండీ - క్రిస్టీన్ లగార్డే
14) ప్రపంచం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జంగ్ ఉన్ మధ్య చారిత్రాత్మక భేటీ ఎప్పుడు ఎక్కడ జరగనుంది ?
జ: జూన్ 12న సింగపూర్ లో
15) మలేసియా ఎన్నికల్లో గెలిచిన ఎవరు మళ్ళీ ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు ?
జ: మహాథిర్ మహమ్మద్
16) ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన వారిలో ప్రపంచంలోనే అత్యంత వయోధికుడిగా ఎవరు నిలిచారు ?
జ: మహాథిర్ మహమ్మద్ ( 92 యేళ్ళ వయసులో )
17) స్విట్జర్లాండ్ లో ప్రాణాంతక రసాయనాన్ని ఎక్కించుకొని స్విట్జర్లాండ్ లో ఆత్మహత్య చేసుకున్న 104యేళ్ళ శాస్త్రవేత్త ఎవరు ?
జ: డేవిడ్ గూడాల్
18) 2018 వరల్డ్ రోబో కాన్ఫరెన్స్ ఆగస్ట్ 15 నుంచి 19 వరకూ ఎక్కడ జరగనుంది ?
జ: బీజింగ్
19) 2018 మే 8న కోస్టా రీకాకి అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: కార్లోస్ అల్వరాడో
20) ప్రపంచ అథ్లెటిక్స్ డే 2018 ని ఎప్పుడు నిర్వహించారు ?
జ: మే 7
21) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( NASA) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: వాషింగ్టన్ డి.సి. (అమెరికా ) అడ్మినిస్ట్రేటర్ - జిమ్ బ్రిడెన్ స్టీన్
22) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? ప్రస్తుత మేనేజింగ్ డైరక్టర్ ఎవరు ?
జ: వాషింగ్టన్ డీ.సి. - ఎండీ - క్రిస్టీన్ లగార్డే
==========================================
May-12
జాతీయం
1) ప్రతియేటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) గా నిర్వహిస్తారు. ఎందుకు ?
జ: 1998లో పోఖ్రాన్ లో రెండో అణు పరీక్ష నిర్వహించారు
(నోట్: ఈ పరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు )
2) 1974 మే 18న మొదటి అణు పరీక్షను ఎక్కడ నిర్వహించారు ?
జ: పోఖ్రాన్, రాజస్థాన్ (దీనికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు)
3) 2018-19 కాలంలో బ్లాక్ మనీ తో పాటు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పనితీరును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ కు ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: మురళీ మనోహర్ జోషి
4) వివిధ వ్యాధి నిరోధక టీకాల పరిశోధనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ కి చెందిన ఏ సంస్థకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు లభించింది ?
జ: భారత్ బయో టెక్
5) ఏ బాలీవుడ్ ప్రముఖుడిని గ్రీన్ అంబాసిడార్ గా సిక్కిం ప్రభుత్వం నియమించింది ?
జ: మోహిత్ చౌహాన్
6) US-India ఏవియేషన్ సమ్మిట్ 2018 ఎక్కడ జరుగుతుంది ?
జ: ముంబై
7) ఇటీవల మరణించిన రాజీందర్ పాల్ ఏ రంగానికి చెందిన వారు ?
జ: క్రికెట్
8) 2018 ఉమెన్ ఎకనామిక్ ఫోర్ లో Excellent Woman of Excellence అవార్డు ఎవరికి ప్రదానం చేశారు ?
జ: నిషా భల్లా
9) దేశంలో స్మార్ట్ సిటీల కోసం భాగంగా మొదటి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ICCCC) ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: మధ్యప్రదేశ్ (భోపాల్ లో )
10) మిథాపూర్ సోలర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ?
జ: గుజరాత్
1) ప్రతియేటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) గా నిర్వహిస్తారు. ఎందుకు ?
జ: 1998లో పోఖ్రాన్ లో రెండో అణు పరీక్ష నిర్వహించారు
(నోట్: ఈ పరీక్షకు ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు )
2) 1974 మే 18న మొదటి అణు పరీక్షను ఎక్కడ నిర్వహించారు ?
జ: పోఖ్రాన్, రాజస్థాన్ (దీనికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు)
3) 2018-19 కాలంలో బ్లాక్ మనీ తో పాటు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పనితీరును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ కు ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: మురళీ మనోహర్ జోషి
4) వివిధ వ్యాధి నిరోధక టీకాల పరిశోధనలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ కి చెందిన ఏ సంస్థకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు లభించింది ?
జ: భారత్ బయో టెక్
5) ఏ బాలీవుడ్ ప్రముఖుడిని గ్రీన్ అంబాసిడార్ గా సిక్కిం ప్రభుత్వం నియమించింది ?
జ: మోహిత్ చౌహాన్
6) US-India ఏవియేషన్ సమ్మిట్ 2018 ఎక్కడ జరుగుతుంది ?
జ: ముంబై
7) ఇటీవల మరణించిన రాజీందర్ పాల్ ఏ రంగానికి చెందిన వారు ?
జ: క్రికెట్
8) 2018 ఉమెన్ ఎకనామిక్ ఫోర్ లో Excellent Woman of Excellence అవార్డు ఎవరికి ప్రదానం చేశారు ?
జ: నిషా భల్లా
9) దేశంలో స్మార్ట్ సిటీల కోసం భాగంగా మొదటి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ICCCC) ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: మధ్యప్రదేశ్ (భోపాల్ లో )
10) మిథాపూర్ సోలర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ?
జ: గుజరాత్
అంతర్జాతీయం
11) మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే గా ఎందుకు నిర్వహిస్తారు ?
జ: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి
12) 2018 ఇంటర్నేషనల్ నర్సెస్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Nurses A Voice to Lead - Health is a Human right
13) 15వ ఎడిషన్ ఆసియా మీడియా సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి ?
జ: Telling our Stories - Asia and More
May-13
11) మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే గా ఎందుకు నిర్వహిస్తారు ?
జ: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి
12) 2018 ఇంటర్నేషనల్ నర్సెస్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Nurses A Voice to Lead - Health is a Human right
13) 15వ ఎడిషన్ ఆసియా మీడియా సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి ?
జ: Telling our Stories - Asia and More
May-13
రాష్ట్రీయం
1) దేశంలో 3,282 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో ఏ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ?
జ: తెలంగాణ
2) 2018 మే 19 నుంచి వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్లు, మ్యుటేషన్ ప్రక్రియ కోసం ధరణి వెబ్ సైట్ రాష్ట్రంలోని ఎన్ని మండలాల్లో అమల్లోకి రానుంది ?
జ: 30 మండలాలు
(నోట్: ధరణి వెబ్ సైట్ ప్రత్యేక అధికారి రజత్ కుమార్ శైనీ )
3) తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ?
జ: ఢిల్లీ
1) దేశంలో 3,282 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో ఏ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ?
జ: తెలంగాణ
2) 2018 మే 19 నుంచి వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్లు, మ్యుటేషన్ ప్రక్రియ కోసం ధరణి వెబ్ సైట్ రాష్ట్రంలోని ఎన్ని మండలాల్లో అమల్లోకి రానుంది ?
జ: 30 మండలాలు
(నోట్: ధరణి వెబ్ సైట్ ప్రత్యేక అధికారి రజత్ కుమార్ శైనీ )
3) తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది ?
జ: ఢిల్లీ

జాతీయం
4) ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 13న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దేశంలో ఉత్తమ సేవలు అందించిన ఎంతమందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు ప్రదానం చేశారు ?
జ: 35 మందికి
5) వృద్ధులైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకపోతే మూడు నుంచి 6 నెలల జైలు శిక్షకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏ చట్టాన్ని సవరించాలని కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ ప్రతిపాదించింది ?
జ: తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం - 2007
6) స్టోరీ ఆఫ్ ఆర్టీఐ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: సీనియర్ IAS అధికారి అరుణరయ్ ( మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకురాలు )
7) ప్రస్తుతం VHP అంతర్జాతీయ అధ్యక్షుడు ఎవరు ?
8) దేశవ్యాప్తంగా 3,657 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ?
జ: కర్ణాటక
4) ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ప్రతియేటా మే 13న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దేశంలో ఉత్తమ సేవలు అందించిన ఎంతమందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులు ప్రదానం చేశారు ?
జ: 35 మందికి
5) వృద్ధులైన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకపోతే మూడు నుంచి 6 నెలల జైలు శిక్షకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏ చట్టాన్ని సవరించాలని కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ ప్రతిపాదించింది ?
జ: తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం - 2007
6) స్టోరీ ఆఫ్ ఆర్టీఐ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: సీనియర్ IAS అధికారి అరుణరయ్ ( మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకురాలు )
7) ప్రస్తుతం VHP అంతర్జాతీయ అధ్యక్షుడు ఎవరు ?
8) దేశవ్యాప్తంగా 3,657 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ?
జ: కర్ణాటక
అంతర్జాతీయం
9) ఎన్నికల్లో ఓడిపోయి మలేసియా మాజీ ప్రధానిని ఎక్కడికీ వెళ్ళరాదని కొత్త ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఆ మాజీ ప్రధాని ఎవరు ?
జ: నజీబ్ రజాక్
10) బంగ్లాదేశ్ తొలి కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించారు ?
జ: అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్
11) దక్షిణాఫ్రికాలోని ఓ రైల్వేస్టేషన్ లో గాంధీజీ అడుగుపెట్టి 2018 జూన్ 7 నాటికి 125యేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్బంగా ఆ రైల్వేస్టేషన్ ను ఖద్దరుతో అలంకరించనున్నారు. ఆ స్టేషన్ పేరేంటి ?
జ: పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్
(నోట్: ఈ రైల్వే స్టేషన్ లోనే గాంధీని బ్రిటీష్ అధికారి కోచ్ నుంచి దింపేశాడు )
12) ఇటీవల చనిపోయిన పాకిస్థాన్ హాకీ ప్లేయర్ పేరేంటి ?
జ: మన్సూర్ అహ్మద్
13) వందేళ్ళ కింద లండన్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన అంబేద్కర్ నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించింది. ఆ భవనం పేరేంటి ?
జ: ప్రైంరోజ్ హిల్ నంబర్ 10 ( కింగ్ హెన్రీ రోడ్ లో ఉంది )
9) ఎన్నికల్లో ఓడిపోయి మలేసియా మాజీ ప్రధానిని ఎక్కడికీ వెళ్ళరాదని కొత్త ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఆ మాజీ ప్రధాని ఎవరు ?
జ: నజీబ్ రజాక్
10) బంగ్లాదేశ్ తొలి కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించారు ?
జ: అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్
11) దక్షిణాఫ్రికాలోని ఓ రైల్వేస్టేషన్ లో గాంధీజీ అడుగుపెట్టి 2018 జూన్ 7 నాటికి 125యేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్బంగా ఆ రైల్వేస్టేషన్ ను ఖద్దరుతో అలంకరించనున్నారు. ఆ స్టేషన్ పేరేంటి ?
జ: పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్
(నోట్: ఈ రైల్వే స్టేషన్ లోనే గాంధీని బ్రిటీష్ అధికారి కోచ్ నుంచి దింపేశాడు )
12) ఇటీవల చనిపోయిన పాకిస్థాన్ హాకీ ప్లేయర్ పేరేంటి ?
జ: మన్సూర్ అహ్మద్
13) వందేళ్ళ కింద లండన్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన అంబేద్కర్ నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అనుమతించింది. ఆ భవనం పేరేంటి ?
జ: ప్రైంరోజ్ హిల్ నంబర్ 10 ( కింగ్ హెన్రీ రోడ్ లో ఉంది )
May-14
రాష్ట్రీయం
1) లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ భగివత్ కు ఏ నివేదికలో చోటు దక్కింది ?
జ: అసెంట్ నివేదిక
(నోట్: కెనడాకి చెందిన అసెంట్ సాఫ్ట్ వేర్ అండ్ డేటా సంస్థ 2017 టాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ స్లేవరీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ జాబితాలో భగవత్ పేరు చేర్చారు )
2) మహిళల్ని ఆవిష్కర్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నీతి ఆయోగ్ తో
3) గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించిన మంగలాపురం టేల్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: రిటైర్డ్ డీజీపీ ఎన్ ఆనంద్ రామ్ భార్య విమలా ఆనంద్ రామ్
4) దూలపల్లి లేదా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఏ పరిశోధనా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: వెదురు పరిశోధనా కేంద్రం ( బ్యాంబూ రిసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ )
1) లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ భగివత్ కు ఏ నివేదికలో చోటు దక్కింది ?
జ: అసెంట్ నివేదిక
(నోట్: కెనడాకి చెందిన అసెంట్ సాఫ్ట్ వేర్ అండ్ డేటా సంస్థ 2017 టాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ స్లేవరీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ జాబితాలో భగవత్ పేరు చేర్చారు )
2) మహిళల్ని ఆవిష్కర్తలుగా తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: నీతి ఆయోగ్ తో
3) గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించిన మంగలాపురం టేల్స్ పుస్తకాన్ని ఎవరు రచించారు ?
జ: రిటైర్డ్ డీజీపీ ఎన్ ఆనంద్ రామ్ భార్య విమలా ఆనంద్ రామ్
4) దూలపల్లి లేదా ములుగు అటవీ పరిశోధనా కేంద్రంలో ఏ పరిశోధనా కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: వెదురు పరిశోధనా కేంద్రం ( బ్యాంబూ రిసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ )

జాతీయం
5) శత్రు దేశపు భూతళ దళాలను గుర్తించి నాశనం చేయడానికి ఎయిర్ క్వాలరీ పేరుతో కొత్త వ్యూహాన్ని భారత్ ప్రయోగించింది. విజయ్ ప్రహార్ పేరుతో ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: రాజస్థాన్ లోని సూరత్ గఢ్ లో
6) 30 రోజుల పాటు యుద్దం చేయగలిగేలా సైన్యానికి ఆయుధాలను సమకూర్చేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లతో దేశీయంగా ఆయుధాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ?
జ: రూ.15వేల కోట్లు
7) 1966 జనవరి 11న అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో కన్నుమూశారు. ఈయన మరణంపై విచారణ జరిపేందుకు 1997లో జనతా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి?
జ: రాజ్ నారాయణ్ కమిటీ
8) న్యాయ సమీక్షకు వీలు లేకుండా SC/ST చట్టాన్ని ఏ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 9వ షెడ్యూల్ లో
9) దేశమంతటా 30 డాప్లర్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ఉపయోగం ఏంటి ?
జ: వాతావరణానికి సంబంధించి నిర్ధిష్ట సమాచారం తెలుసుకోవచ్చు
10) టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకనామీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 2018 సంవత్సరానికి నాలుగో ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
5) శత్రు దేశపు భూతళ దళాలను గుర్తించి నాశనం చేయడానికి ఎయిర్ క్వాలరీ పేరుతో కొత్త వ్యూహాన్ని భారత్ ప్రయోగించింది. విజయ్ ప్రహార్ పేరుతో ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: రాజస్థాన్ లోని సూరత్ గఢ్ లో
6) 30 రోజుల పాటు యుద్దం చేయగలిగేలా సైన్యానికి ఆయుధాలను సమకూర్చేందుకు ప్రభుత్వం ఎన్ని కోట్లతో దేశీయంగా ఆయుధాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ?
జ: రూ.15వేల కోట్లు
7) 1966 జనవరి 11న అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో కన్నుమూశారు. ఈయన మరణంపై విచారణ జరిపేందుకు 1997లో జనతా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి?
జ: రాజ్ నారాయణ్ కమిటీ
8) న్యాయ సమీక్షకు వీలు లేకుండా SC/ST చట్టాన్ని ఏ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 9వ షెడ్యూల్ లో
9) దేశమంతటా 30 డాప్లర్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ఉపయోగం ఏంటి ?
జ: వాతావరణానికి సంబంధించి నిర్ధిష్ట సమాచారం తెలుసుకోవచ్చు
10) టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకనామీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో 2018 సంవత్సరానికి నాలుగో ర్యాంకు దక్కించుకున్న ఐఐటీ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
అంతర్జాతీయం
11) అణ్వస్త్రరహిత కొరియా సాధన కోసం ఈనెల 23-25 తేదీల్లో ఏ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేస్తున్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది ?
జ: పుంగ్వే- రి కేంద్రం
12) బ్రిటన్ లో అత్యంత కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన భారత సంతతి సోదరులు ఎవరు ?
జ: హిందూజా సోదరులు
13) చైనా తొలి స్వదేశీ విమాన వాహక నౌకను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఈ వాహక నౌక ఎంత బరువు ఉంటుంది ?
జ: 50 వేల టన్నులు
14) స్పానిష్ గ్రాండ్ ప్రి రేసులో పోల్ పొజిషన్ నుంచి మొదలుపెట్టి ఛాంపియన్ గా నిలిచినది ఎవరు ?
జ: హామిల్టన్
11) అణ్వస్త్రరహిత కొరియా సాధన కోసం ఈనెల 23-25 తేదీల్లో ఏ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేస్తున్నట్టు ఉత్తరకొరియా ప్రకటించింది ?
జ: పుంగ్వే- రి కేంద్రం
12) బ్రిటన్ లో అత్యంత కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన భారత సంతతి సోదరులు ఎవరు ?
జ: హిందూజా సోదరులు
13) చైనా తొలి స్వదేశీ విమాన వాహక నౌకను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఈ వాహక నౌక ఎంత బరువు ఉంటుంది ?
జ: 50 వేల టన్నులు
14) స్పానిష్ గ్రాండ్ ప్రి రేసులో పోల్ పొజిషన్ నుంచి మొదలుపెట్టి ఛాంపియన్ గా నిలిచినది ఎవరు ?
జ: హామిల్టన్
May-15
రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంతశాతం రిజర్వేషన్ కేటాయించింది ?
జ: 2శాతం
2) విద్యా, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఎన్ని రకాల క్రీడలకు ఇవి వర్తిస్తాయి ?
జ: 29 క్రీడలు
3) రాష్ట్రంలో అందరకీ కంటి పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ?
జ: కంటి వెలుగు
( నోట్: రూ.106 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 3.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేస్తారు )
1) రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంతశాతం రిజర్వేషన్ కేటాయించింది ?
జ: 2శాతం
2) విద్యా, ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అయితే ఎన్ని రకాల క్రీడలకు ఇవి వర్తిస్తాయి ?
జ: 29 క్రీడలు
3) రాష్ట్రంలో అందరకీ కంటి పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ?
జ: కంటి వెలుగు
( నోట్: రూ.106 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 3.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేస్తారు )

జాతీయం
కేంద్ర మంత్రులు - శాఖల మార్పు
4) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - సమాచార ప్రసార శాఖ
5) పీయూష్ గోయల్ - ఆర్థికశాఖ (అదనపు బాధ్యతలు) (ఇప్పటికే రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు )
6) స్మృతి ఇరానీ - జౌళి శాఖ ( కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు )
7) 2016 టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు అందుకున్న కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు ఎవరు ?
జ: జి.సతీష్ రెడ్డి
(నోట్: మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరగల్ గా పనిచేస్తున్నారు )
8) స్వర మౌళి అవార్డు ఏ గాయని/గాయకుడికి దక్కింది ?
జ: లతా మంగేష్కర్
9) మహిళా సాధికారత కోసం UNDP ఏ నగరంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
జ: హైదరాబాద్
10) కస్టమ్స్ లో సహకారానికి BIMSTEC దేశాల వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఏ నగరంలో జరుగుతోంది ?
జ: న్యూ ఢిల్లీ
(BIMSTEC దేశాలు - బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్ )
11) రెహాలా జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: హిమాచల్ ప్రదేశ్
12) 2018 ప్రపంచ తలసేమియా దినోత్సవం ( మే8) యొక్క థీమ్ ఏంటి ?
జ: Thalassaemia past, present and future : Documenting progress and patients' needs worldwide
కేంద్ర మంత్రులు - శాఖల మార్పు
4) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - సమాచార ప్రసార శాఖ
5) పీయూష్ గోయల్ - ఆర్థికశాఖ (అదనపు బాధ్యతలు) (ఇప్పటికే రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు )
6) స్మృతి ఇరానీ - జౌళి శాఖ ( కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి తప్పించారు )
7) 2016 టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు అందుకున్న కేంద్ర రక్షణ మంత్రి సలహాదారు ఎవరు ?
జ: జి.సతీష్ రెడ్డి
(నోట్: మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరక్టర్ జనరగల్ గా పనిచేస్తున్నారు )
8) స్వర మౌళి అవార్డు ఏ గాయని/గాయకుడికి దక్కింది ?
జ: లతా మంగేష్కర్
9) మహిళా సాధికారత కోసం UNDP ఏ నగరంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ?
జ: హైదరాబాద్
10) కస్టమ్స్ లో సహకారానికి BIMSTEC దేశాల వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఏ నగరంలో జరుగుతోంది ?
జ: న్యూ ఢిల్లీ
(BIMSTEC దేశాలు - బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్ )
11) రెహాలా జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: హిమాచల్ ప్రదేశ్
12) 2018 ప్రపంచ తలసేమియా దినోత్సవం ( మే8) యొక్క థీమ్ ఏంటి ?
జ: Thalassaemia past, present and future : Documenting progress and patients' needs worldwide
అంతర్జాతీయం
13) ATC సింగిల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ నిలిచినది ఎవరు ?
జ: రోజర్ ఫెదరర్
14) కాళ్ళులేని 69యేళ్ళ చైనావాసి తన ఐదో ప్రయత్నంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రికార్డు సృష్టించాడు. ఆయన పేరేంటి ?
జ: షియా బోయు
(నోట్: ఎవరెస్ట్ ఎత్తు : 8,848 మీటర్లు)
15) ప్రమాదకరమైన ఎబోలా వైరస్ తీవ్ర ప్రభావంతో 19 మంది చనిపోయిన సంఘటన ఏ దేశంలో జరిగింది ?
జ: కాంగో
16) బీటార్ ట్రంప్ జెరూసలేంగా ట్రంప్ పేరుతో సాకర్ క్లబ్ ఏ దేశంలో ఏర్పాటైంది ?
జ: ఇజ్రాయెల్
13) ATC సింగిల్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ నిలిచినది ఎవరు ?
జ: రోజర్ ఫెదరర్
14) కాళ్ళులేని 69యేళ్ళ చైనావాసి తన ఐదో ప్రయత్నంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రికార్డు సృష్టించాడు. ఆయన పేరేంటి ?
జ: షియా బోయు
(నోట్: ఎవరెస్ట్ ఎత్తు : 8,848 మీటర్లు)
15) ప్రమాదకరమైన ఎబోలా వైరస్ తీవ్ర ప్రభావంతో 19 మంది చనిపోయిన సంఘటన ఏ దేశంలో జరిగింది ?
జ: కాంగో
16) బీటార్ ట్రంప్ జెరూసలేంగా ట్రంప్ పేరుతో సాకర్ క్లబ్ ఏ దేశంలో ఏర్పాటైంది ?
జ: ఇజ్రాయెల్
May-16
రాష్ట్రీయం
1) మరణించిన రైతుల కుటుంబాలకు ఎన్ని లక్షలతో బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 5 లక్షలు
2) రాష్ట్రంలో ఉన్న 13,084 మంది బోదకాలు బాధితులకు ఒక్కొక్కరికి నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇవ్వనున్నారు ?
జ: వెయ్యి రూపాయలు (ఆసరా ఫించన్లు )
1) మరణించిన రైతుల కుటుంబాలకు ఎన్ని లక్షలతో బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 5 లక్షలు
2) రాష్ట్రంలో ఉన్న 13,084 మంది బోదకాలు బాధితులకు ఒక్కొక్కరికి నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇవ్వనున్నారు ?
జ: వెయ్యి రూపాయలు (ఆసరా ఫించన్లు )

జాతీయం
3) కర్ణాటకలో ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ?
జ: 222
( నోట్: మొత్తం స్థానాలు 224, ప్రస్తుత మేజిక్ ఫిగర్ : 112)
4) కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీ పార్టీగా అవతరించిన బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కాయి ?
జ: 104 సీట్లు
5) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అధికారం చేపట్టడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు కీలక తీర్పులు ఏవి ?
జ: S.R. బొమ్మై కేసు (1994), రామేశ్వర్ ప్రసాద్ (2005) కేసు
6) కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఫూంచి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
జ: 2010లో
7) కర్ణాటక గవర్నర్ ఎవరు ?
జ: వజూభాయ్ వాలా
8) ప్రపంచంలో సౌర మార్కెట్ లో భారత్ ఎన్నో స్థానం ఆక్రమించింది ?
జ: మూడో స్థానం
(నోట్: చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి )
9) సౌర, పవన రంగాల్లో 2022 కల్లా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తిని భారత్ సాధిస్తుందని, 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏ నివేదిక ద్వారా ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ (ILO) వెల్లడించింది ?
జ: వరల్డ్ ఎంప్లామ్ మెంట్ అండ్ సోషయల్ అవుట్ లుక్ 2018 గ్రీనింగ్ విత్ జాబ్స్
10) వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించే లాభం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు ఏ పేరుతో కొత్త ఫారమ్ ను ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది ?
జ: ITR -2
11) భూషణ్ స్టీల్ ను సొంతం చేసుకున్న కంపెనీ ఏది ?
జ: టాటా స్టీల్
12) ICC ఛైర్మన్ గా మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు ?
జ: శశాంక్ మనోహర్ (BCCI మాజీ అధ్యక్షుడు )
(నోట్: మరో రెండేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. ICC హెడ్డాఫీస్ : దుబాయ్ లో ఉంది )
3) కర్ణాటకలో ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ?
జ: 222
( నోట్: మొత్తం స్థానాలు 224, ప్రస్తుత మేజిక్ ఫిగర్ : 112)
4) కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీ పార్టీగా అవతరించిన బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కాయి ?
జ: 104 సీట్లు
5) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అధికారం చేపట్టడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు కీలక తీర్పులు ఏవి ?
జ: S.R. బొమ్మై కేసు (1994), రామేశ్వర్ ప్రసాద్ (2005) కేసు
6) కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఫూంచి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
జ: 2010లో
7) కర్ణాటక గవర్నర్ ఎవరు ?
జ: వజూభాయ్ వాలా
8) ప్రపంచంలో సౌర మార్కెట్ లో భారత్ ఎన్నో స్థానం ఆక్రమించింది ?
జ: మూడో స్థానం
(నోట్: చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి )
9) సౌర, పవన రంగాల్లో 2022 కల్లా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తిని భారత్ సాధిస్తుందని, 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏ నివేదిక ద్వారా ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ (ILO) వెల్లడించింది ?
జ: వరల్డ్ ఎంప్లామ్ మెంట్ అండ్ సోషయల్ అవుట్ లుక్ 2018 గ్రీనింగ్ విత్ జాబ్స్
10) వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించే లాభం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు ఏ పేరుతో కొత్త ఫారమ్ ను ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది ?
జ: ITR -2
11) భూషణ్ స్టీల్ ను సొంతం చేసుకున్న కంపెనీ ఏది ?
జ: టాటా స్టీల్
12) ICC ఛైర్మన్ గా మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు ?
జ: శశాంక్ మనోహర్ (BCCI మాజీ అధ్యక్షుడు )
(నోట్: మరో రెండేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. ICC హెడ్డాఫీస్ : దుబాయ్ లో ఉంది )
అంతర్జాతీయం
13) అమెరికాలో చనిపోయిన ఇ.సి.జి. సుదర్శన్ ఏ రంగానికి చెందినవారు ?
జ: ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త
14) ప్రకటనలపై వచ్చే ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని ఏ ఇంటర్నెట్ దిగ్గజానికి భారత్ కు చెందిన Income Tax Appellette Tribunal ఆదేశాలిచ్చింది ?
జ: గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్
13) అమెరికాలో చనిపోయిన ఇ.సి.జి. సుదర్శన్ ఏ రంగానికి చెందినవారు ?
జ: ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త
14) ప్రకటనలపై వచ్చే ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని ఏ ఇంటర్నెట్ దిగ్గజానికి భారత్ కు చెందిన Income Tax Appellette Tribunal ఆదేశాలిచ్చింది ?
జ: గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్
May-17
రాష్ట్రీయం
1) స్వచ్ఛ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నగరంలో మొదటి స్థానం ఏ సిటీకి దక్కింది ?
జ: హైదరాబాద్
2) రాష్ట్రాల రాజధానుల విభాగంలో అత్యుత్తమ ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరం ఏది ?
జ: గ్రేటర్ హైదరాబాద్
3) కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ పక్వాడా మొదటి అవార్డు ఎవరికి దక్కింది ?
జ: దయాసాగర్ గుప్తా
(నోట్: మేడ్చల్ జల్లా సూరారంనకు చెందిన విలేజ్ లెవల్ ఎంటర్ ప్రెన్యూర్ )
4) మన గోల్కొండ గనుల్లో బయటపడి యూరప్ రాజవంశీయుల చేతుల్లోకి వెళ్ళిన అరుదైన నీలి వజ్రం రూ.45 కోట్లు పలికింది. దాని పేరేంటి ?
జ: ఫార్నెస్ - బ్లూ
1) స్వచ్ఛ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ నగరంలో మొదటి స్థానం ఏ సిటీకి దక్కింది ?
జ: హైదరాబాద్
2) రాష్ట్రాల రాజధానుల విభాగంలో అత్యుత్తమ ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరం ఏది ?
జ: గ్రేటర్ హైదరాబాద్
3) కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ పక్వాడా మొదటి అవార్డు ఎవరికి దక్కింది ?
జ: దయాసాగర్ గుప్తా
(నోట్: మేడ్చల్ జల్లా సూరారంనకు చెందిన విలేజ్ లెవల్ ఎంటర్ ప్రెన్యూర్ )
4) మన గోల్కొండ గనుల్లో బయటపడి యూరప్ రాజవంశీయుల చేతుల్లోకి వెళ్ళిన అరుదైన నీలి వజ్రం రూ.45 కోట్లు పలికింది. దాని పేరేంటి ?
జ: ఫార్నెస్ - బ్లూ
జాతీయం
5) కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పతో గవర్నర్ వాజూ భాయ్ వాలాతో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప కర్ణాటకకి ఎన్నో ముఖ్యమంత్రి ?
జ: 23 వ ముఖ్యమంత్రి
(నోట్: గతంలో రెండు సార్లు సీఎం పదవి చేపట్టారు )
6) 2028 కల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంలో ఏది నిలుస్తుందని ఐక్యరాజ్యమతి అంచనాల నివేదిక తెలిపింది ?
జ: ఢిల్లీ
7) జాతీయ స్థాయి ఉత్తమ పరిశుభ్ర నగరాలుగా ఏవి తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి ?
జ: ఇండోర్, భోపాల్, చండీగఢ్
8) స్వచ్ఛ్ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా 10లక్షలకు పైబడిన జనాభాగల పరిశుభ్ర నగరాల్లో ఏది తొలి స్థానంలో నిలిచింది ?
జ: విజయవాడ
9) 1-3 లక్షల మంది జనాభా కలిగి ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా ఏది నిలిచింది ?
జ: తిరుపతి
10) ఏపీకి చెందిన ఏ మంత్రికి బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ అవార్డు ప్రకటించింది ?
జ: ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్
5) కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పతో గవర్నర్ వాజూ భాయ్ వాలాతో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప కర్ణాటకకి ఎన్నో ముఖ్యమంత్రి ?
జ: 23 వ ముఖ్యమంత్రి
(నోట్: గతంలో రెండు సార్లు సీఎం పదవి చేపట్టారు )
6) 2028 కల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంలో ఏది నిలుస్తుందని ఐక్యరాజ్యమతి అంచనాల నివేదిక తెలిపింది ?
జ: ఢిల్లీ
7) జాతీయ స్థాయి ఉత్తమ పరిశుభ్ర నగరాలుగా ఏవి తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి ?
జ: ఇండోర్, భోపాల్, చండీగఢ్
8) స్వచ్ఛ్ సర్వే క్షణ్ 2018 ర్యాంకుల్లో భాగంగా 10లక్షలకు పైబడిన జనాభాగల పరిశుభ్ర నగరాల్లో ఏది తొలి స్థానంలో నిలిచింది ?
జ: విజయవాడ
9) 1-3 లక్షల మంది జనాభా కలిగి ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా ఏది నిలిచింది ?
జ: తిరుపతి
10) ఏపీకి చెందిన ఏ మంత్రికి బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ అవార్డు ప్రకటించింది ?
జ: ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్
అంతర్జాతీయం
11) రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు ఏ పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసింది ?
జ: జపాన్
12) ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు ?
జ: 55 శాతం మంది
13) 37 మిలియన్ల మంది ( 3.7 కోట్లు )తో ప్రపంచంలోనే ఏ నగరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచింది ?
జ: టోక్యో (జపాన్ )
14) 29 మిలియన్ల మంది నివాసితులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరం ఏది ?
జ: ఢిల్లీ
(నోట్: 20 మిలియన్ల ప్రజలతో ముంబై, బీజింగ్, ఢాకా, కైరో మిగతా స్థానాల్లో ఉన్నాయి )
11) రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు ఏ పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసింది ?
జ: జపాన్
12) ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు ?
జ: 55 శాతం మంది
13) 37 మిలియన్ల మంది ( 3.7 కోట్లు )తో ప్రపంచంలోనే ఏ నగరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచింది ?
జ: టోక్యో (జపాన్ )
14) 29 మిలియన్ల మంది నివాసితులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నగరం ఏది ?
జ: ఢిల్లీ
(నోట్: 20 మిలియన్ల ప్రజలతో ముంబై, బీజింగ్, ఢాకా, కైరో మిగతా స్థానాల్లో ఉన్నాయి )
May-18
రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత శాతం కరువు భత్యం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: 1.572 శాతం
2) ధాన్యం కొనుగోళ్ళలో ఏ సంస్థను మరో నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ?
జ: తెలంగాణ రాష్ట్ర సహకార మార్క్ ఫెడ్
3) మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) కొత్త ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఫిరోజ్ భక్త్ అహ్మద్ ( ప్రముఖ విద్యావేత్త, కాలమిస్ట్ )
1) రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత శాతం కరువు భత్యం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: 1.572 శాతం
2) ధాన్యం కొనుగోళ్ళలో ఏ సంస్థను మరో నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ?
జ: తెలంగాణ రాష్ట్ర సహకార మార్క్ ఫెడ్
3) మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) కొత్త ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఫిరోజ్ భక్త్ అహ్మద్ ( ప్రముఖ విద్యావేత్త, కాలమిస్ట్ )
జాతీయం
4) 60యేళ్ళ పైబడిన నిర్మాణ రంగ కార్మికులకు నెలకు ఎంత మొత్తం పింఛన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: రూ.1000
5) లలిత కళా అకాడమీ ఛైర్మన్ ఎవర్ని నియమిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశాలిచ్చింది ?
జ: ఉత్తమ్ పాచర్ణే ( ప్రముఖ శిల్పి, కళాకారుడు. 1985లో ఈయన జాతీయ లలిత కళా అవార్డు గెలుచుకున్నారు)
6) రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: గుజరాత్
7) నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి భారతీయ చిన్న వయస్కురాలు ఎవరు ?
జ: శివంగి పట్నాయక్
8) బిషప్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మేఘాలయ
4) 60యేళ్ళ పైబడిన నిర్మాణ రంగ కార్మికులకు నెలకు ఎంత మొత్తం పింఛన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: రూ.1000
5) లలిత కళా అకాడమీ ఛైర్మన్ ఎవర్ని నియమిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశాలిచ్చింది ?
జ: ఉత్తమ్ పాచర్ణే ( ప్రముఖ శిల్పి, కళాకారుడు. 1985లో ఈయన జాతీయ లలిత కళా అవార్డు గెలుచుకున్నారు)
6) రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: గుజరాత్
7) నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి భారతీయ చిన్న వయస్కురాలు ఎవరు ?
జ: శివంగి పట్నాయక్
8) బిషప్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మేఘాలయ
అంతర్జాతీయం
9) 2018 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క థీమ్ ఏది ?
జ: Enabling the positive use of Artificial Intelligence for All
10) బ్యాడ్మింటన్ ఆసియా కాన్ఫడరేషన్ (BAC) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: హిమంత్ర బిశ్వా శర్మ
9) 2018 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క థీమ్ ఏది ?
జ: Enabling the positive use of Artificial Intelligence for All
10) బ్యాడ్మింటన్ ఆసియా కాన్ఫడరేషన్ (BAC) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: హిమంత్ర బిశ్వా శర్మ
May-19
రాష్ట్రీయం
1) పరిపాలనలో తీసుకొచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి గుర్తుగా డిజిటల్ ఇండియా సమ్మిట్ లో డిజిటల్ వరల్డ్ సంస్థ ఏ రాష్ట్రానికి అవార్డు ప్రకటించింది ?
జ: తెలంగాణ ఐటీ శాఖకి
2) తెలంగాణ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.అలోక్ కుమార్
1) పరిపాలనలో తీసుకొచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి గుర్తుగా డిజిటల్ ఇండియా సమ్మిట్ లో డిజిటల్ వరల్డ్ సంస్థ ఏ రాష్ట్రానికి అవార్డు ప్రకటించింది ?
జ: తెలంగాణ ఐటీ శాఖకి
2) తెలంగాణ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.అలోక్ కుమార్
జాతీయం
3) భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ పదవీ కాలాన్ని మరో మూడేళ్ళు పెంచుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి అధ్యక్షతన త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత PCI ఛైర్మన్ ఎవరు ?
జ: రిటైర్డ్ జస్టిస్ సి.కె.ప్రసాద్
4) విజయవాడలో చనిపోయిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఏ రంగానికి చెందిన వారు ?
జ: సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
5) కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంలో NMDC కి ఏ అవార్డు ప్రకటించారు ?
జ: ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్లేట్స్ గ్లోబల్ మెటల్స్ అవార్డు
6) 14 మే 2018 నాడు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ జారీ చేసిన పాలసీ ఏది ?
జ: National Wind Hydro Hybrid Policy
7) దేశంలోనే మొదటిసారిగా అందరూ మహిళే ఉద్యోగులే నడుపుతున్న పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం 14 మే 2018 లో ప్రారంభమైంది. అది ఎక్కడుంది ?
జ: ఫగ్వారా, పంజాబ్
8) DRDO లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు - 2016 అందుకున్న శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ వాసుదేవ్ కల్ కుంటే ఆత్రే
9) విజయ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏది ?
జ: A Friend You Can Bank On
10) న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా కలిగిన DRDO ఛైర్మన్ ఎవరు ?
జ: ఎస్.క్రిష్టోఫర్
11) రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: రాజస్థాన్
3) భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ పదవీ కాలాన్ని మరో మూడేళ్ళు పెంచుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి అధ్యక్షతన త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత PCI ఛైర్మన్ ఎవరు ?
జ: రిటైర్డ్ జస్టిస్ సి.కె.ప్రసాద్
4) విజయవాడలో చనిపోయిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఏ రంగానికి చెందిన వారు ?
జ: సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
5) కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంలో NMDC కి ఏ అవార్డు ప్రకటించారు ?
జ: ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్లేట్స్ గ్లోబల్ మెటల్స్ అవార్డు
6) 14 మే 2018 నాడు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ జారీ చేసిన పాలసీ ఏది ?
జ: National Wind Hydro Hybrid Policy
7) దేశంలోనే మొదటిసారిగా అందరూ మహిళే ఉద్యోగులే నడుపుతున్న పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం 14 మే 2018 లో ప్రారంభమైంది. అది ఎక్కడుంది ?
జ: ఫగ్వారా, పంజాబ్
8) DRDO లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు - 2016 అందుకున్న శాస్త్రవేత్త ఎవరు ?
జ: డాక్టర్ వాసుదేవ్ కల్ కుంటే ఆత్రే
9) విజయ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏది ?
జ: A Friend You Can Bank On
10) న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా కలిగిన DRDO ఛైర్మన్ ఎవరు ?
జ: ఎస్.క్రిష్టోఫర్
11) రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: రాజస్థాన్
అంతర్జాతీయం
12) అమెరికా గూఢచర్య సంస్థ ( CIA) కు మొదటి మహిళా డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: గినా హాస్పెల్
13) జర్నలిజంలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ కింద రెడ్ ఇంక్ అవార్డు అందుకున్న బ్రిటీష్ జర్నలిస్ట్ బీబీసీ ఇండియా మాజీ కరస్పాండెంట్ ఎవరు ?
జ: సర్ విలియమ్ మార్క్ తుల్లీ
14) 15 మే 2018 నాడు జరిగిన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్ ఏది ?
జ: Families and inclusive societies
12) అమెరికా గూఢచర్య సంస్థ ( CIA) కు మొదటి మహిళా డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: గినా హాస్పెల్
13) జర్నలిజంలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ కింద రెడ్ ఇంక్ అవార్డు అందుకున్న బ్రిటీష్ జర్నలిస్ట్ బీబీసీ ఇండియా మాజీ కరస్పాండెంట్ ఎవరు ?
జ: సర్ విలియమ్ మార్క్ తుల్లీ
14) 15 మే 2018 నాడు జరిగిన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్ ఏది ?
జ: Families and inclusive societies
May-20
రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఔషధ నగరికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో
2) తెలంగాణ మొట్ట మొదటి వేతన సవరణ నివేదిక కమిషన్ ఛైర్మన్ ఎవరు ?
జ: చిత్తరంజన్ బిస్వాల్
3) రాష్ట్రంలో పంచాయతీ ఓటర్ల తుది జాబితా వెల్లడైంది. ఎక్కువ ఓటర్లు ఏ జిల్లాలో ఉన్నారు ?
జ: నల్గొండ
(నోట్: మొత్తం ఓటర్లు 1.37 కోట్ల మంది. పురుషులు: 68,65,144 మంది; మహిళలు: 68,49,146 మంది )
4) రాష్ట్రప్రభుత్వం తహసిల్దార్ కార్యాలయాల్లో సబ్ రిజిష్ట్రార్ సేవలు మొదట ఎక్కడ నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: వికారాబాద్ జిల్లా నవాబు పేట
5) పరిపాలనా విభాగాల్లోని వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు రాష్ట్ర ప్రభుత్వ ఏ పేరుతో అవార్డులు ఇవ్వనుంది ?
జ: తెలంగాణ Excellance ( TEX)
(నోట్: మొత్తం 15మంది అధికారులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు )
1) రాష్ట్రంలో ఔషధ నగరికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో
2) తెలంగాణ మొట్ట మొదటి వేతన సవరణ నివేదిక కమిషన్ ఛైర్మన్ ఎవరు ?
జ: చిత్తరంజన్ బిస్వాల్
3) రాష్ట్రంలో పంచాయతీ ఓటర్ల తుది జాబితా వెల్లడైంది. ఎక్కువ ఓటర్లు ఏ జిల్లాలో ఉన్నారు ?
జ: నల్గొండ
(నోట్: మొత్తం ఓటర్లు 1.37 కోట్ల మంది. పురుషులు: 68,65,144 మంది; మహిళలు: 68,49,146 మంది )
4) రాష్ట్రప్రభుత్వం తహసిల్దార్ కార్యాలయాల్లో సబ్ రిజిష్ట్రార్ సేవలు మొదట ఎక్కడ నుంచి అమల్లోకి వచ్చాయి ?
జ: వికారాబాద్ జిల్లా నవాబు పేట
5) పరిపాలనా విభాగాల్లోని వివిధ స్థాయిల్లో అధికారులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు రాష్ట్ర ప్రభుత్వ ఏ పేరుతో అవార్డులు ఇవ్వనుంది ?
జ: తెలంగాణ Excellance ( TEX)
(నోట్: మొత్తం 15మంది అధికారులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు )
జాతీయం
6) 2018 మే 19న జమ్మూ కశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోడీ ఎన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ?
జ: రూ.25వేల కోట్లు
7) ఆసియాలోనే అతి పెద్ద సొరంగం జమ్మూకశ్మీర్ లో ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: శ్రీనగర్ -కార్గిల్ - లేహ్
( నోట్: 11,578 అడుగుల ఎత్తులో 14.15 కిమీ పొడవున నిర్మిస్తున్నారు)
8) కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కొనసాగిన యడ్యూరప్ప రాజీనామా చేశారు. దేశంలో ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసినది ఎవరు ?
జ: హరీశ్ రావత్
(నోట్: 2016లో ఉత్తరాఖండ్ లో... కాంగ్రెస్ పార్టీ నేత )
9) తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ?
జ: అనిల్ కుమార్ సింఘాల్
10) ప్రస్తుతం రైల్వే బోర్డు ఛైర్మన్ ఎవరు ?
జ: అశ్వనీ లోహానీ
11) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఛైర్మన్ ఎవరు ?
జ: క్రిస్టోఫర్
6) 2018 మే 19న జమ్మూ కశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోడీ ఎన్ని వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ?
జ: రూ.25వేల కోట్లు
7) ఆసియాలోనే అతి పెద్ద సొరంగం జమ్మూకశ్మీర్ లో ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: శ్రీనగర్ -కార్గిల్ - లేహ్
( నోట్: 11,578 అడుగుల ఎత్తులో 14.15 కిమీ పొడవున నిర్మిస్తున్నారు)
8) కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కొనసాగిన యడ్యూరప్ప రాజీనామా చేశారు. దేశంలో ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసినది ఎవరు ?
జ: హరీశ్ రావత్
(నోట్: 2016లో ఉత్తరాఖండ్ లో... కాంగ్రెస్ పార్టీ నేత )
9) తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ?
జ: అనిల్ కుమార్ సింఘాల్
10) ప్రస్తుతం రైల్వే బోర్డు ఛైర్మన్ ఎవరు ?
జ: అశ్వనీ లోహానీ
11) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఛైర్మన్ ఎవరు ?
జ: క్రిస్టోఫర్
May-21
రాష్ట్రీయం
1) ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ AP HMEL ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి కేటాయిస్తూ షీలాబిడే కమిటీ నివేదిక ఇచ్చింది
జ: ఆంధ్రప్రదేశ్ కు
2) రాష్ట్రంలోని ఏ దివ్య క్షేత్రంలో ప్రహ్లాద చరిత్రతో కూడిన శిల్పాలను పొందుపరచాలని చూస్తున్నారు ?
జ: యాదాద్రిలో
3) తక్కువ నీటితో వరిని పండించడం, వరి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో జన్యు మార్పిడి వరిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రయల్స్ గా (ఐపీటీ జన్యు టెక్నాలజీ) మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో పండిస్తున్నారు ?
జ: నిజామాబాద్ జిల్లాలో
(నోట్: జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కౌన్సిల్, రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిప్యులేషన్ ఈ ట్రయల్స్ కోసం మహికో కంపెనీకి అనుమతి ఇచ్చాయి )
2) రాష్ట్రంలోని ఏ దివ్య క్షేత్రంలో ప్రహ్లాద చరిత్రతో కూడిన శిల్పాలను పొందుపరచాలని చూస్తున్నారు ?
జ: యాదాద్రిలో
3) తక్కువ నీటితో వరిని పండించడం, వరి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో జన్యు మార్పిడి వరిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ట్రయల్స్ గా (ఐపీటీ జన్యు టెక్నాలజీ) మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో పండిస్తున్నారు ?
జ: నిజామాబాద్ జిల్లాలో
(నోట్: జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కౌన్సిల్, రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిప్యులేషన్ ఈ ట్రయల్స్ కోసం మహికో కంపెనీకి అనుమతి ఇచ్చాయి )

జాతీయం
4) అంతర్జాతీయ సంపద వలస సమీక్ష పేరుతో మారిషస్ లోని ఆఫ్ర్ ఆసియా బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం సంపన్న దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: ఆరో స్థానం
5) మహాత్మాగాంధీ జయంతి అయిన 2018 అక్టోబర్ 2నాడు (150వ జయంతి) శాకాహార దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిన శాఖ ఏది ?
జ: రైల్వే శాఖ
6) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) ఛైర్మన్ ఎవరు ?
జ: ఆశీం ఖురానా
7) అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఎన్నిరకాల వస్తువులపై 5 నుంచి 100 శాతం సుంకం పెంచాలని భారత్ నిర్ణయించింది ?
జ: 20 రకాలు
(నోట్: విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్ పై 25 శాతం, అల్యూమినియంపై 10శాతం ట్యాక్ష్ వేయాలని అమెరికా నిర్ణయించింది. అందుకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపైనా ట్యాక్సులు పెంచుతామని WTO కి భారత్ సమాచారం ఇచ్చింది )
జ: 20 రకాలు
(నోట్: విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్ పై 25 శాతం, అల్యూమినియంపై 10శాతం ట్యాక్ష్ వేయాలని అమెరికా నిర్ణయించింది. అందుకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపైనా ట్యాక్సులు పెంచుతామని WTO కి భారత్ సమాచారం ఇచ్చింది )
అంతర్జాతీయం
8) అంతర్జాతీయ సంపద వలస సమీక్ష పేరుతో మారిషస్ లోని ఆఫ్ర్ ఆసియా బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం సంపన్న దేశాల్లో మొదటి మూడు స్థానాలు ?
జ: అమెరికా (రూ.4,254లక్షల కోట్లు)
చైనా రూ.1,686 లక్షల కోట్లు
జపాన్ రూ.1,327 లక్షల కోట్లు
చైనా రూ.1,686 లక్షల కోట్లు
జపాన్ రూ.1,327 లక్షల కోట్లు
9) ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు సంపద ఎన్ని కోట్ల రూపాయలుగా ఉంది ?
జ: రూ.14,616 లక్షల కోట్లు
10) భారత్ సరిహద్దులను ఆనుకొని ఉన్న ఏ ప్రాంతంలో చైనా బంగారు గని తవ్వకాలను ప్రారంభించింది ?
జ: లుంజే కౌంటీ
(నోట్: ఇక్కడ 6వేల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ సంపద ఉందని చైనా అంచనా వేసింది )
11) ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా 26మంది మృతి చెందిన సంఘటన ఎక్కడ జరిగింది ?
జ: కాంగో దేశంలో
12) దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG గ్రూప్ ఛైర్మన్ సియోల్ చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: కూ బాన్ మూ
10) భారత్ సరిహద్దులను ఆనుకొని ఉన్న ఏ ప్రాంతంలో చైనా బంగారు గని తవ్వకాలను ప్రారంభించింది ?
జ: లుంజే కౌంటీ
(నోట్: ఇక్కడ 6వేల కోట్ల డాలర్ల విలువైన ఖనిజ సంపద ఉందని చైనా అంచనా వేసింది )
11) ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా 26మంది మృతి చెందిన సంఘటన ఎక్కడ జరిగింది ?
జ: కాంగో దేశంలో
12) దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG గ్రూప్ ఛైర్మన్ సియోల్ చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: కూ బాన్ మూ
May-22
రాష్ట్రీయం
1) ఐటీ దిగ్గజాలైన ఇంటెల్, అమెజాన్ సంస్థలు హైదరాబాద్ లో కోడింగ్, హ్యాకింగ్ పై సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సు పేరేంటి ?
జ: అలెక్సా డేవ్ డేస్
2) 2018 మే 22న దళిత ఉద్యమ తెలంగాణ వైతాళికుడి 130వ జయంతిని నిర్వహించారు. ఆయన పేరేంటి?
జ: భాగ్యరెడ్డి వర్మ
3) జనగామ జిల్లాలో ఏ ప్రాంతంలో శిలాయుగం నాటి ఆనవాళ్ళు రాకాసి గుళ్ళు బయటపడ్డాయి ?
జ: కొన్నెగుట్ట
1) ఐటీ దిగ్గజాలైన ఇంటెల్, అమెజాన్ సంస్థలు హైదరాబాద్ లో కోడింగ్, హ్యాకింగ్ పై సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సు పేరేంటి ?
జ: అలెక్సా డేవ్ డేస్
2) 2018 మే 22న దళిత ఉద్యమ తెలంగాణ వైతాళికుడి 130వ జయంతిని నిర్వహించారు. ఆయన పేరేంటి?
జ: భాగ్యరెడ్డి వర్మ
3) జనగామ జిల్లాలో ఏ ప్రాంతంలో శిలాయుగం నాటి ఆనవాళ్ళు రాకాసి గుళ్ళు బయటపడ్డాయి ?
జ: కొన్నెగుట్ట

జాతీయం
4) ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఎక్కడ జరిగిని సమావేశంలో పాల్గొన్నారు.
జ: సోచీలో
5)కేరళ రాష్ట్రంలో ఏ అరుదైన వైరస్ లక్షణాలతో ముగ్గురు చనిపోయారు ?
జ: నిఫా వైరస్
6) కేరళలో నిఫా వైరస్ వేటి ద్వారా వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు ?
జ: గబ్బిలాలు
7) నిఫా వైరస్ ను మొదట 1998లో ఎక్కడ గుర్తించారు?
జ: మలేసియాలోని కాంపుంగ్ సంగై నిఫాలో ( అప్పట్లో ఇది పందుల వల్ల సోకింది)
8)లైంగిక నేరాలుకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయకుండా అడ్డుకోడానికి తీసుకున్న చర్యలపై సమాధానాలు దాఖలు చేయనందుకు ఏయే ఇంటర్నెట్ దిగ్గజాలకు సుప్రీంకోర్టు లక్ష చొప్పున జరిమానా విధించింది ?
జ: గూగుల్, ఫేస్ బుక్
9) నావికా సాగర్ పరిక్రమ పేరుతో ఎనిమిది నెలల్లో సాగరాలతో భూమిని చుట్టివచ్చిన ఆరుగురు సాహస వనితలు ఏ నౌకలో ప్రయాణించారు ?
జ: INSV తరిణి
10) భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్ళే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను 2018 మే 21నాడు విజయవంతంగా ఎక్కడి నుంచి ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ లో
(నోట్: బ్రహ్మోస్ ను నేల, నింగి, సముద్రంపై నుంచి, సాగర గర్భం నుంచి ప్రయోగించవచ్చు. 290 మీటర్ల లక్ష్యాన్ని చేధించే ఈ క్షిపణి పరిధిని 400 కిమీకు పెంచారు. 800కిమీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.)
4) ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఎక్కడ జరిగిని సమావేశంలో పాల్గొన్నారు.
జ: సోచీలో
5)కేరళ రాష్ట్రంలో ఏ అరుదైన వైరస్ లక్షణాలతో ముగ్గురు చనిపోయారు ?
జ: నిఫా వైరస్
6) కేరళలో నిఫా వైరస్ వేటి ద్వారా వ్యాప్తి చెందినట్టు భావిస్తున్నారు ?
జ: గబ్బిలాలు
7) నిఫా వైరస్ ను మొదట 1998లో ఎక్కడ గుర్తించారు?
జ: మలేసియాలోని కాంపుంగ్ సంగై నిఫాలో ( అప్పట్లో ఇది పందుల వల్ల సోకింది)
8)లైంగిక నేరాలుకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయకుండా అడ్డుకోడానికి తీసుకున్న చర్యలపై సమాధానాలు దాఖలు చేయనందుకు ఏయే ఇంటర్నెట్ దిగ్గజాలకు సుప్రీంకోర్టు లక్ష చొప్పున జరిమానా విధించింది ?
జ: గూగుల్, ఫేస్ బుక్
9) నావికా సాగర్ పరిక్రమ పేరుతో ఎనిమిది నెలల్లో సాగరాలతో భూమిని చుట్టివచ్చిన ఆరుగురు సాహస వనితలు ఏ నౌకలో ప్రయాణించారు ?
జ: INSV తరిణి
10) భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్ళే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను 2018 మే 21నాడు విజయవంతంగా ఎక్కడి నుంచి ప్రయోగించారు ?
జ: ఒడిశాలోని చాందీపూర్ లో
(నోట్: బ్రహ్మోస్ ను నేల, నింగి, సముద్రంపై నుంచి, సాగర గర్భం నుంచి ప్రయోగించవచ్చు. 290 మీటర్ల లక్ష్యాన్ని చేధించే ఈ క్షిపణి పరిధిని 400 కిమీకు పెంచారు. 800కిమీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.)
అంతర్జాతీయం
11) వైద్య, శాస్త్ర, పరిశోధన, సాంకేతిక రంగాలతో పాటు శాస్త్రవేత్తలు, కొత్త ఆవిష్కర్తలకు ఎన్నేళ్ళ వరకూ నివసించేందుకు వీసా మంజూరు చేయాలని UAE నిర్ణయించింది ?
జ: పదేళ్ళ వరకూ
12) అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో చనిపోయిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి ఎవరు ?
జ: యద్ధనపూడి సులోచనా రాణి
13) వెనుజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన సోషలిస్ట్ నేత ఎవరు ?
జ: నికోలస్ మదురో
11) వైద్య, శాస్త్ర, పరిశోధన, సాంకేతిక రంగాలతో పాటు శాస్త్రవేత్తలు, కొత్త ఆవిష్కర్తలకు ఎన్నేళ్ళ వరకూ నివసించేందుకు వీసా మంజూరు చేయాలని UAE నిర్ణయించింది ?
జ: పదేళ్ళ వరకూ
12) అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో చనిపోయిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి ఎవరు ?
జ: యద్ధనపూడి సులోచనా రాణి
13) వెనుజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన సోషలిస్ట్ నేత ఎవరు ?
జ: నికోలస్ మదురో