Type Here to Get Search Results !

మార్చి-2018 కమిటీలు-కమీషన్లు

మార్చి - 6
¤ దేశ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలను మార్పించే అంశంపై అధ్యయనానికి ఆరు నెలల క్రితం కె.ఎన్.దీక్షిత్ అధ్యక్షతన ఒక సంఘాన్ని ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రభుత్వం నియమించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.           » ఈ సంఘం తేల్చిన అంశాలు పాఠ్య పుస్తకాల్లో, విద్యకు సంబంధించిన పరిశోధనల్లో చేరనున్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ తాజాగా వెల్లడించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.